మునుగోడును కైవసం చేసుకున్న టీఆర్ఎస్: ఆవిరైన బీజేపీ ఆశలు

Date:

Share post:

Munugode Election Results: తెలంగాణ లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. అంతా ఊహించినట్లే అధికార పార్టీ టీఆర్ఎస్ మునుగోడు అసెంబ్లీ సీటు ను కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 96,854 (10, 309 ఓట్ల మెజారిటీ ) తో విజయాన్ని అందుకోగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 86,545 ఓట్లతో రెండో స్థానానికి సరిపెట్టుకున్నారు.

అయితే ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ కొన్ని కారణాలతో పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే. అతని రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

గతంలో కాంగ్రెస్ స్థానమైన మునుగోడు నియోజకవర్గంలో, ఈ ఉప ఎన్నకల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా దక్కకపోవడం కొసమెరుపు.

ఈ నెల 3వ తేదీన ఎన్నికలు జరగగా, ఈ రోజు ( నవంబర్ 6) ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. ప్రతి రౌండ్ ఫలితాలు ఎంతో ఉత్కంఠను రేకెత్తించాయి. మొత్తం 47 మంది అభ్యర్థులు మునుగోడు ఉప ఎన్నిక బరిలో దిగగా, ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోరు కొనసాగింది.

పూర్తి ఫలితాలు ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

టీఆర్ఎస్:96,854
బీజేపీ: 86,545
కాంగ్రెస్:23, 887
బీఎస్పీ:
ఇతరులు:

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

తెలంగాణ ఎన్నికలు: బరిలోకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే

Telangana Elections MLA Candidates Full list: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా పోటీకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే. రాష్ట్రంలో...

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా..? పూర్తి వివరాలు

Hyderabad Union Territory: హైదరాబాద్ మహానగరం కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుందా? ప్రస్తుతం ఈ వార్త హైదరాబాద్ నగర వాసులు, రెండు తెలుగు...

చికోటి ప్రవీణ్ కు షాక్… బీజేపీలో చేరిక వాయిదా

Chikoti Praveen Joining BJP Postponed: క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ కు షాక్ తగిలింది. బీజేపీ పార్టీలో చేరేందుకు ఎన్నో ఏర్పాట్లు...

కమల తీర్థం పుచ్చుకోనున్న చికోటి ప్రవీణ్… నేడు భారీ ర్యాలీ

Chikoti Praveen BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర అవుతున్న తరుణంలో పార్టీలలో కొత్త చేరికలు జరుగుతున్నాయి. కేసినో కింగ్ చికోటి ప్రవీణ్...

Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్

ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన‌ జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది....

అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చెయ్య౦డి: UK పోలీసులకు దరఖాస్తు

కాశ్మీర్‌లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు...

Formula-E రేసి౦గ్ కు సిద్ధమౌతున్న హైదరాబాద్ మహానగర౦

హైదరాబాద్ నగర౦ 'Formula-E' రేసి౦గ్ కు ఆతిధ్యమివ్వడానికి సిద్ధమౌతు౦ది. మంత్రి శ్రీ కేటీఆర్ సమక్షంలో, తెలంగాణ ప్రభుత్వం మరియు ABB Formula-E హైదరాబాద్‌ను...

మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు… తౌకీర్ రజాఖాన్

Muslims Protest against Hate Speech ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం, జనవరి 7న వేలాది...

మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ‌ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి

కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి...

ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలి: తేజస్వీ సూర్య

దేశంలో 'హిందూ పునరుజ్జీవనం' సాధించేందుకు ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలని బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పిలుపునిచ్చారు. అయితే అనూహ్య౦గా అతను...

మతమార్పిడి ఆరోపణలు: మదర్ థెరిస్సా స్వచ్ఛంద సంస్థపై పోలీసు కేసు

అనాథ బాలికలను "బలవంతంగా" మతం మారుస్తున్నారని ఆరోపిస్తూ మదర్ థెరిసా యొక్క‌ స్వచ్ఛంద సంస్థపై గుజరాత్ రాష్ట్ర మతమార్పిడి నిరోధక చట్ట౦ కి౦ద...

విదేశీ ఖాతాల్లో ఎంత నల్లధనం ఉందో అధికారికంగా లెక్కలు లేవు: కే౦ద్ర౦

2015లో మూడు నెలల వన్‌టైమ్ కంప్లైయన్స్ విండో కింద ₹ 2,476 కోట్లు పన్ను మరియు పెనాల్టీగా వసూలు చేసినప్పటికీ, గత ఐదేళ్లలో...