మునుగోడును కైవసం చేసుకున్న టీఆర్ఎస్: ఆవిరైన బీజేపీ ఆశలు

Date:

Share post:

Munugode Election Results: తెలంగాణ లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. అంతా ఊహించినట్లే అధికార పార్టీ టీఆర్ఎస్ మునుగోడు అసెంబ్లీ సీటు ను కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 96,854 (10, 309 ఓట్ల మెజారిటీ ) తో విజయాన్ని అందుకోగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 86,545 ఓట్లతో రెండో స్థానానికి సరిపెట్టుకున్నారు.

అయితే ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ కొన్ని కారణాలతో పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే. అతని రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

గతంలో కాంగ్రెస్ స్థానమైన మునుగోడు నియోజకవర్గంలో, ఈ ఉప ఎన్నకల్లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా దక్కకపోవడం కొసమెరుపు.

ఈ నెల 3వ తేదీన ఎన్నికలు జరగగా, ఈ రోజు ( నవంబర్ 6) ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. ప్రతి రౌండ్ ఫలితాలు ఎంతో ఉత్కంఠను రేకెత్తించాయి. మొత్తం 47 మంది అభ్యర్థులు మునుగోడు ఉప ఎన్నిక బరిలో దిగగా, ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోరు కొనసాగింది.

పూర్తి ఫలితాలు ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

టీఆర్ఎస్:96,854
బీజేపీ: 86,545
కాంగ్రెస్:23, 887
బీఎస్పీ:
ఇతరులు:

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు పంపినట్లు సమాచారం (Telangana...

నిడదవోలు జనసేన MLA అభ్యర్థిగా శ్రీ కందుల దుర్గేష్

జనసేన మరో MLA అభ్యర్థిని ప్రకటించింది. జనసేన, టీడీపీ, బీజేపీ, కూటమిలో భాగంగా నేడు నిడదవోలు (Nidadavole) అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్ధిగా...

మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మన్నె జీవన్ రెడ్డి పేరును ప్రకటించింది (Manne Jeevan Reddy...

నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు (గురువారం) ఢిల్లీ కి వెళ్లనున్నట్లు సమాచారం...

విశాఖపై వైసీపీ విజన్ ఇదే: వైఎస్ షర్మిల

విశాఖ రాజధాని అంశంలో వైసీపీ విజన్ పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు (YS Sharmila...

Gautam Gambhir: రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్ బై

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక ప్రకటన చేశారు. తనను రాజకీయాల నుంచి తొలగించాలి అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...

TS DSC 2024: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

Telangana: నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గురువారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌ను (TS Mega...

బీఆర్ఎస్ పార్టీకి షాక్… నాగర్‌కర్నూల్ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు బుధవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు (Nagarkurnool MP Ramulu...

కేటిఆర్… దమ్ముంటే ఒక్క సీట్ గెల్వు: రేవంత్ రెడ్డి సవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క...

ప్రతి పేద కుటుంబానికి నెలకి రూ: 5000 ఇస్తాం: ఖర్గే

Indiramma Universal Basic Income Support Scheme: ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5000 (Rs...

రూ: 500 గ్యాస్ సిలిండర్… గైడ్‌లైన్స్ ఇవే

మహాలక్ష్మి పథకంలోని (Mahalakshmi Scheme) రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ (500 Rs Gas Cylinder) స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రారంభిస్తూ ఉత్తర్వులు...

నోటాతో కాంగ్రెస్ పోటీ- విజయసాయి రెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు (Vijayasai Reddy Comments On Congress Party)....