21 మందితో వైసీపీ మూడో జాబితా విడుదల

Date:

Share post:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడోవ జాబితాను విడుదల చేసింది (YSRCP Third Incharge Leaders List Released). ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టటమే లక్ష్యంగా వైసీపీ తమ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యం లో గురువారం 21 నియోజకవర్గాలకు సంబందించిన ఇంచార్జిల మూడోవ జాబితాను వైసీపీ పార్టీ విడుదల చేసింది.

నిన్న విడుదల అయినా ఈ జాబితాల్లో కొందరు సిట్టింగులకే మరోసారి అవకాశం కల్పించగా… మరికొన్ని స్థానాల్లో మాత్రం కొత్త అభ్యర్థులను ప్రకటించడం జరిగింది.

తొలి జాబితాలో ఒక్క ఎంపీ స్థానాలు ప్రకటించక పోగా. రెండో జాబితాలో మాత్రం మూడు ఎంపీ స్థానాల్లో మార్పులు చేశారు. ఇక మూడో లిస్టులో మాత్రం 6 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. దేంతో మొత్తంగా 59 స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు ముగినట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్:

ఇచ్చాపురం- పిరియ విజయ
టెక్కలి- దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి- కంభం విజయ రాజు
రాయదుర్గం- మెట్టు గోవింద రెడ్డి
దర్శి- శివప్రసాద్ రెడ్డి
పూతలపట్టు- సునీల్ కుమార్
చిత్తూరు- విజయానందరెడ్డి
మదనపల్లె- నిస్సార్ అహ్మద్
రాజంపేట- ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి
ఆలూరు- విరూపాక్షి
కోడుమూరు- డాక్టర్ సతీష్
గూడురు- మేరిగ మురళి
సత్యవేడు- మద్దిల గురుమూర్తి
పెనమలూరు- జోగి రమేష్
పెడన- ఉప్పాల రాము

ఎంపీ అభ్యర్థుల లిస్ట్:

విశాఖపట్నం- బొత్స ఝాన్సీ లక్ష్మీ
ఏలూరు- కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
విజయవాడ- కేశినేని నాని
తిరుపతి- కోనేటి ఆదిమూలం
కర్నూలు- గుమ్మనూరి జయరాం
శ్రీకాకుళం- పేరాడ తిలక్

మూడోవ జాబితాను విడుదల (YSRCP Third Incharge Leaders List Released) :

ALSO READ: వైసీపీ ఇంచార్జ్ ల రెండో జాబితా విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

YSRCP Protest: నేడు ఢిల్లీలో జగన్ ధర్నా

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్ నేడు (బుధవారం) ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ధర్నా (YSRCP - YS Jagan...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2024) రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం (AP Land Titiling...

అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

Budget 2024 - Andhra Pradesh: పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపదాయంలో రాజధాని...

వైసీపీ ధర్నా… నేడు ఢిల్లీకి వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మీడియా సమాచారం ప్రకారం... ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి...

Video: పోలీసులకు వైఎస్ జగన్ వార్నింగ్

పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన జగన్. మధుసూదన్ రావ్ గుర్తుపెట్టుకో.. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడంకాదు అంటూ పోలీసులను ఉద్దేశించి వైఎస్ జగన్ వార్నింగ్...

Nara Lokesh: మంత్రిగా భాద్యతలు స్వీకరించిన నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన (Nara Lokesh Takes charge as Human Resources, IT...

YCP Office Demolished: తాడేపల్లి వైసీపీ కార్యాలయం కూల్చివేత

వైసీపీకి ఊహించని షాక్ నిచ్చింది కూటమి ప్రభుత్వం. తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేతున్నారు (Tadepalli YCP...

AP Assembly: అసెంబ్లీలో చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఎన్నికల్లో గెలిచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు....

పేరు మార్చుకున్న ముద్రగడ… గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా తన పేరును మార్చుకున్న (Mudragada changed name as Mudragada Padmanabha Reddy) కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ...

డిప్యూటీ సీఎంగా భాద్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు ( Pawan Kalyan took charge as AP Deputy CM) చేపట్టిన జనసేన పార్టీ అధినేత...

ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్‌ పేపర్ వాడాలి: వైఎస్ జగన్

ఎన్నికలపై వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ (YS Jagan Comments/ Tweet on EVM)...

TTD EO: టీటీడీ కొత్త ఈఓ గా శ్యామలరావు నియామకం

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌(ఈవో)గా ఐఏఎస్ అధికారి జే శ్యామలరావు (J Shyamala Rao appointed as New TTD...