ముద్రగడ పద్మనాభ రెడ్డిగా తన పేరును మార్చుకున్న (Mudragada changed name as Mudragada Padmanabha Reddy) కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ముద్రగడ. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటే అని ముద్రగడ పద్మనాభం సవాల్ చేసిన విషయం తెలిసినదే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో ముద్రగడ తాను చేసిన సవాల్ను స్వీకరించారు.అన్నట్టుగానే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
ముద్రగడ పద్మనాభ రెడ్డి (Mudragada Padmanabha Reddy):
పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానని గతంలో ఛాలెంజ్ చేసిన ముద్రగడ. pic.twitter.com/hv5UN5FKZG
— Telugu Scribe (@TeluguScribe) June 20, 2024
Kapu leader Mudragada Padmanabham changed his name to Mudragada Padmanabha Reddy as per his challenge to do so if JanaSena chief Pawan Kalyan wins in Pithapuram in #AndhraPradesh Assembly Elections pic.twitter.com/v1k0PutFcP
— Naveena (@TheNaveena) June 20, 2024
ALSO READ: డిప్యూటీ సీఎంగా భాద్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్