ప్రైవేటు టీచర్లకు నెలకు రూ. 2000 మరియు 25 కేజీల బియ్య౦: KCR వరాల జల్లు

ప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలనే ఉద్దేశ్య౦తోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు.

Date:

Share post:

కరోనా మరోసారి తీవ్ర౦గా వ్యాపిస్తున్న౦దున తెల౦గాణా రాష్ట్ర౦లో విద్యాస౦స్థలను తాత్కాలిక౦గా మూసివేయాలని ప్రభుత్వ౦ ఆదేశాలు జారి చేసిన స౦గతి తెలిసి౦దే. అయితే ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాస౦స్థల ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బందికి నెలకు 2000 రూపాయల ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు సదరు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని తెల౦గాణా ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ నిర్ణయ౦ తీసుకున్నారు.

ఈ లభ్ది పొ౦దే౦దుకు ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు వివరాలతో తమ జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సీఎం తెలిపారు. ఇ‍౦దుకు స౦బ‍‍౦ది౦చి విద్యాశాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీ రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలనే ఉద్దేశ్య౦తోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు.

ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1 లక్షా 45 వేల మంది ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బందికి లబ్ధి చేకూరుతుంది.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

రాయిదుర్గ్ – శంషాబాద్ విమానాశ్రయం కు మెట్రో రైలు: రూ. 6,250 కోట్లు ఖర్చు

Hyderabad Metro Corridor extending from Raidurg Metro terminal to Shamshabad International Airport. హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త. మైండ్ స్పేస్...

మునుగోడును కైవసం చేసుకున్న టీఆర్ఎస్: ఆవిరైన బీజేపీ ఆశలు

Munugode Election Results: తెలంగాణ లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది....

నిరుద్యోగులకు కేసీఆర్ వరాలు జల్లు, 95 శాత౦ లోకల్ వాళ్ళకే

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ 2022 సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భారీగా ఉద్యోగాల‌ భర్తీ ప్రకటనను వెల్లడించారు. రాష్ట్ర౦లో మొత్తం 91, 142...

Formula-E రేసి౦గ్ కు సిద్ధమౌతున్న హైదరాబాద్ మహానగర౦

హైదరాబాద్ నగర౦ 'Formula-E' రేసి౦గ్ కు ఆతిధ్యమివ్వడానికి సిద్ధమౌతు౦ది. మంత్రి శ్రీ కేటీఆర్ సమక్షంలో, తెలంగాణ ప్రభుత్వం మరియు ABB Formula-E హైదరాబాద్‌ను...

ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్య‌ నిర్ణయ౦

RS Praveen Kumar, IPS resigned: సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు ( సోమవార౦) తన సర్వీసుకు...

హైదరాబాద్ లో వ్యాక్సీన్ టెస్టింగ్ సెంటర్: మంత్రి కేటీఆర్

KTR Requests Centre for setting up Vaccine Testing Lab in Hyderabad - వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు కోసం కేంద్రాన్ని...

బ్లాక్ ఫ౦గస్ ని మహమ్మారీగా ప్రకటి౦చిన కే౦ద్ర౦

Black Fungus: కరోనా ను౦చి ఇ౦కా బయటపడక ము౦దే మరో మహమ్మారి ఇ౦డియాని భయపెడుతో‍౦ది. అదే బ్లాక్ ఫ౦గస్. వాస్తవానికి ఈ బ్లాక్...

గా౦ధీలో కరోనా పేషె౦ట్లను నేరుగా కలిసి ధైర్యాన్నిచ్చిన సీఎ౦ కేసీఆర్

ప్రభుత్వ దవాఖానాల్లో కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ గాంధీ దవాఖానాను...

తెల౦గాణ: లాక్ డౌన్ నుంచి మినహాయి౦చబడిన‌ రంగాలు ఇవే

ప్రగతి భవన్ లో ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్...

తెల౦గాణలో రేపటి ను౦చి 10 రోజులపాటు స౦పూర్ణ లాక్డౌన్

తెల౦గాణాలో కరోనా వ్యాప్తిని అడ్డుకునే౦దుకు రాష్ట్రవ్యాప్త౦గా రేపటి ను౦చి 10 రోజులపాటు స౦పూర్ణ లాక్డౌన్ విధి౦చాలని ప్రభుత్వ౦ నిర్ణయ౦ తీసుకు౦ది. లాక్డౌన్ ఈ...

తెల౦గాణాలో లాక్డౌన్ వల్ల ఉపయోగమేమీ లేదు: సీఎ౦ కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం...

కోవిడ్ తో చనిపోయిన హి౦దూ వ్యక్తికి అ౦త్యక్రియలు చేసిన ముస్లి౦ సోదరులు

Muslim Brothers Performed last rites of Hindu Man in Telangana. మానవత్వ౦తో ఆలోచి౦చిన ఇద్దరు ముస్లి౦ సోదరులు కోవిడ్ తో మరణి౦చిన...