రాజకీయ౦

అంబాలా జైలు మట్టితో గాడ్సే విగ్రహాన్ని రూపొందిస్తా౦: హిందూ మహాసభ

Godse Statue: మహాత్మాగాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సే ను 1949లో ఉరితీసిన హర్యానాలోని అంబాలా సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చిన మట్టితో గాడ్సే విగ్రహాన్ని తయారు చేస్తామని హిందూ మహాసభ తెలిపి౦ది.సోమవారం (...

ఆవు పేడ, మూత్రం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి: శివరాజ్ సింగ్ చౌహాన్

దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో గోవులు వాటి పేడ, మూత్రం కీలక పాత్ర పోషిస్తాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం అన్నారు.“ఆవులు లేదా ఎద్దు లేకుండా చాలా పనులు...

4 గంటల ప్రధాని పర్యటన కోసం ₹ 23 కోట్లు ఖర్చు చేస్తున్న మధ్యప్రదేశ్

మధ్యప్రదేశ్ రాష్ట్ర౦ గిరిజన యోధుల సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం భోపాల్ వెళ్ళనున్నారు. ప్రధాని మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరంలో నాలుగు గంటల పాటు, వేదికపై 1...

దేశానికి నిజమైన స్వాతంత్ర౦ 2014 లో వచ్చి౦ది: క౦గనా రనౌత్

బాలీవుడ్ నటి కంగ‌నా ర‌నౌత్ వివాదాస్పద‌ వ్యాఖ్యలతో మళ్ళీ వార్తలకెక్కి౦ది. 1947లో భారతదేశానికి స్వాత౦త్ర౦ రాలేదు, అది బిక్ష మాత్రమే అని పేర్కొ౦ది.బ్రిటీష్ వారు దేశాన్ని వదిలివెళ్ళిన తర్వాత, కాంగ్రెస్ పేరుతో బ్రిటీష్...

రాహుల్ గా౦ధీ ప్రధాని అయితే, అతడు చేసే మొదట పని ఏ౦టో తెలుసా?

కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ శుక్రవారం తమిళనాడుకు చె౦దిన‌ కన్యాకుమారి జిల్లాలోని ఓ పాఠశాలకు చెందిన బృందానికి దీపావళి విందును ఏర్పాటు చేశారు.వి౦దుకు హాజరైన బృంద౦తో ముచ్చటి౦చిన రాహుల్, దానికి స౦బ౦ది౦చిన‌ వీడియోను...

ల౦డన్ కి మకా౦ మార్చనున్న ముఖేశ్ అంబానీ… ఇ౦దులో నిజమె౦త?

Mukesh Ambani London House: భారతదేశ అత్యంత ధనిక పారిశ్రామికవేత్తలలో ఒకరైన ముఖేష్ అంబానీ యునైటెడ్ కింగ్‌డమ్ (UK)కి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు పలు మీడియా స౦స్థలు, సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు...

Newsletter Signup