అంబాలా జైలు మట్టితో గాడ్సే విగ్రహాన్ని రూపొందిస్తా౦: హిందూ మహాసభ

Date:

Share post:

Godse Statue: మహాత్మాగాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సే ను 1949లో ఉరితీసిన హర్యానాలోని అంబాలా సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చిన మట్టితో గాడ్సే విగ్రహాన్ని తయారు చేస్తామని హిందూ మహాసభ తెలిపి౦ది.

సోమవారం ( 15 నవ౦బర్) గాడ్సే వర్ధంతిని పురస్కరించుకుని హి౦దూ మహాసభ‌ ఈ వ్యాఖ్యలు చేసింది.

“గత వారం మహాసభ కార్యకర్తలు గాడ్సే మరియు నారాయణ్ ఆప్టేలను ఉరితీసిన అంబాలా జైలు నుండి మట్టిని తీసుకువచ్చారు. ఈ మట్టితో గాడ్సే, ఆప్టే విగ్రహాల తయారీకి వినియోగిస్తాం, వాటిని గ్వాలియర్‌లోని మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జైవీర్ భరద్వాజ్ విలేకరులకు తెలిపారు.

మీరట్ (ఉత్తరప్రదేశ్)లోని ‘బలిధాన్ ధామ్’లో మహాసభ కార్యకర్తలు గాడ్సే, ఆప్టే విగ్రహాలను సోమవారం ప్రతిష్ఠించారని ఆయన చెప్పారు.

“మేము ప్రతి రాష్ట్రంలో అటువంటి బలిదాన్ ధామ్ నిర్మిస్తాము,” అన్నారాయన.

గ్వాలియర్ జిల్లా యంత్రాంగం 2017లో గాడ్సే ప్రతిమను (ఇక్కడ మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేయబడింది) సీజ్ చేసిందని, అయితే ఇప్పటి వరకు దానిని తిరిగి ఇవ్వలేదని ఆయన అన్నారు.

దేశ విభజనకు (1947లో) కాంగ్రెస్సే కారణమని, దీని ఫలితంగా పెద్ద ఎత్తున హత్యలు జరిగాయని భరద్వాజ్ ఆరోపించారు.

ఇదిలా ఉండగా, సోమవారం ఇక్కడ హిందూ మహాసభ బహిరంగ కార్యక్రమం లేదని గ్వాలియర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సత్యేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.

ఇప్పటి వరకు ఎలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని, ఆ సంస్థ కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంచారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ఆడి ఆటోమోటివ్ డైరెక్టర్ దుర్మరణం – Audi Italy Director Dies

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇటలీ ( Audi Italy) డైరెక్టర్ ఫాబ్రిజియో లాంగో ( Fabrizio Longo), ఆల్ప్స్...

Kanguva Trailer: కంగువా ట్రైలర్ విడుదల

తమిళ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కంగువా. అయితే తాజాగా ఇవాళ ఈ సినిమాకు...

Bihar: ఆలయంలో తొక్కిసలాట… ఏడుగురు భక్తులు మృతి

బీహార్ లో విషాదం చోటుచేసుకుంది. జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట (Jehanabad - Baba...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

ఒలింపిక్స్‌లో భారత్ కు షాక్… వినేశ్ పై అనర్హత వేటు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో  ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల (Visakha MLC By Election Notification released) అయ్యింది. ఈ నేపథ్యంలో నేటి...

Gaddar: గద్దర్ కు నివాళులర్పించిన తెలంగాణ సీఎం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు (ఆగస్టు 6) ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు నివాళులు (Telangana CM Revanth Reddy...

Chuttamalle: చుట్టమల్లే… దేవర సెకండ్ సాంగ్ రిలీజ్

'దేవర' సినిమా నుండి రెండో పాట (Devara Second Single released) విడుదలయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా, కొరటాల శివ...

IND vs SL: రెండో వన్ డే లో భారత్ ఓటమి

IND VS SL: మూడు మ్యాచుల వన్ డే సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన రెండో...

టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

టీం ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad passed away) కన్నుమూశారు. ఆయన వయసు 71. గత...

UPSC చైర్ పర్సన్ గా ప్రీతీ సుడాన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్ పర్సన్ గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతీ సుడాన్ నియమితులు (Preeti...