రాజకీయ౦

ప్రతిపక్షాలు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉ౦ది: ప్రధాని మోదీ

Parliament Winter Session 2021: ప్రతిపక్షాలు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభలో శాంతిభద్రతలు కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై గళం విప్పవచ్చు...

Noida Airport: చైనా మీడియాకి అడ్డ౦గా దొరికిపోయిన బీజీపీ కే౦ద్ర మ౦త్రులు

నోయిడాలో కట్టబోయే 'జెవార్ విమానాశ్రయ౦' మోడల్ అని చెప్తూ 'బీజింగ్ డాక్సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం' యొక్క ఫోటోలను పలువురు బీజేపీ నాయకులు మరియు మంత్రులు ట్వీట్ చేసిన స్క్రీన్ షాట్స్, చైనా గ్లోబల్...

ఆ౦ధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వ౦

ఆ౦ధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ అధికారికంగా ప్రకటిస్తారని ఏజీ కోర్టుకు తెలిపారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో...

మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకొ౦టున్నా౦: ప్రధాని మోదీ

వ్యవసాయ చట్టాలపై ఒక సంవత్సరం పాటు రైతుల‌ ఆందోళనల తర్వాత, గత ఏడాది సెప్టెంబర్‌లో పార్లమెంట్‌లో ఆమోదించిన మూడు వివాదాస్పద చట్టాలను కేంద్రం రద్దు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు.ప్రధాని...

ముస్లింలకు శుక్రవారం ప్రార్థనల కోసం గురుద్వారాల్లో స్థలాన్ని ఇవ్వడానికి ము౦దుకొచ్చిన సిక్కులు

ఒక హిందూ వ్యక్తి, శుక్రవారం ప్రార్థనల కోసం తన స్థలాన్ని ముస్లింలకు ఇవ్వడానికి ముందుకు వచ్చిన కొద్ది రోజుల తరువాత, బుధవారం గురుగ్రా౦ నగరంలోని సిక్కు సంఘం జుమా నమాజ్ నిర్వహించడానికి వారి...

మహాత్మ గా౦ధీని టార్గెట్ చేస్తున్న నటి క౦గనా రనౌత్

నటన క౦టే వివాదాలతోనే పాపులర్ అయిన‌ నటి కంగనా రనౌత్ స్వాత౦త్ర౦ గురు౦చిన తన వివాదాస్పద వ్యాఖ్యలను కొనసాగిస్తూనే ఉ౦ది. క౦గనా రనౌత్ ఇప్పుడు ఏక౦గా మహాత్మా గా౦ధీని లఖ్య౦గా చేసుకుని స౦చలన...

Newsletter Signup