చంద్రబాబుని నమ్మొద్దు- ఎంఐఎం అధినేత ఓవైసీ

Date:

Share post:

Asaduddin Owaisi Comments On Chandrababu: ఏపీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ పై రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, టీడీపీ ఆదితేన చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ అసలు అసదుద్దీన్ ఓవైసీ ఎం అన్నారు?

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ ప్రముఖ నేతలతో సమావేశం అయ్యారు. రెండు రాష్ట్రాల్లోనూ పాలనా వ్యవహారాలు..పార్టీ విస్తరణ మరియు బలోపేతం పైన చేర్చించినటు సమాచారం. ఈ సమావేశంలో భాగంగా చంద్రబాబు అరెస్టుపై ప్రస్తావనరాగ… ఓవైసీ సంచల వ్యాఖ్యలు చేశారు.

జైల్లో చంద్రుడు హ్యాపీ:

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్టై, రాజముండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుపై ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. ఇంతేకాకుండా…చంద్రుడు ఏపీ జైల్లో హ్యాపీగా ఉన్నారని… ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో కూడా అందిరకీ తెలుసని చురకలు వేశారు.

చంద్రబాబును మాత్రం ఎప్పటికి నమ్మలేనని… ప్రజలు కూడా ఆయనను నమ్మొద్దని ఓవైసీ పేర్కొన్నారు. అంతే కాకుండా ఏపీలో ఎం ఐ ఎం పని చేయాల్సిన అవసరం ఉందని… ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందన్నారు.

జగన్ పాలనా భేష్:

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు ఓవైసీ. ఏపీలో ప్రస్తుతం రెండు పార్టీలే ఉన్నాయి…ఒకటి టీడీపీ మరొకటి వైసీపీ అని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రానికి జగన్ మంచి పాలనా అందిస్తున్నారు అని అన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఓవైసీ వార్నింగ్:

ఇకపోతే ఎంఐఎం నేతలను వేధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకూ ఓవైసీ వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ కార్యకర్తలను వేధించే ఎమ్మెల్యేలను గుర్తు పెట్టుకుంటామంటూ ఓవైసీ ప్రశంసించారు.

ALSO READ: ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు- నందమూరి బాలకృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ కి కేటాయించిన భవనాలను జూన్ 2 తరువాత స్వాధీనం...

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

పిఠాపురంలో పవన్ ఓడించి తీరుతా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు....

టీడీపీ కి యనమల కృష్ణుడు రాజీనామా

ఏపీ లో ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత యనమల కృష్ణుడు టీడీపీ పార్టీకి రాజీనామా...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్

ఈ రోజు (గురువారం) కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నామినేషన్...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

Pothina Mahesh: వైసీపీలో చేరిన పోతిన మహేష్

జనసేన పార్టీకు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీ పార్టీలో (Pothina Venkata Mahesh...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...