బ్లాక్ ఫంగస్ కేసుల్లో ఏపీ టాప్, ఇండియాలో దాదాపు 12 వేల కేసులు

Date:

Share post:

మన దేశంలో ప్రమాదకర బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 11,717 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. గుజరాత్ లో 2,859 కేసులు, మహారాష్ట్రలో 2,770, ఏపీలో 768 కేసులు నమోదయ్యాయి.

మరోవైపు బ్లాక్ ఫంగస్ ను మహమ్మారిగా గుర్తించాలంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. గత శుక్రవారం ప్రధాని మోదీ మాట్లాడుతూ మన దేశానికి సరికొత్త సవాల్ గా బ్లాక్ ఫంగస్ అవతరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. నొప్పులు, కళ్లు, ముక్కు చూట్టూ ఎర్రబడటం, జ్వరం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తపు వాంతులు వంటివి బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా చెబుతున్నారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్

ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన‌ జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది....

మీ ప్రధానిని చూసి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? కేరళ హైకోర్టు

కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కేరళ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. న్యాయవాది పీటర్...

కేరళ దత్తత కేసు: సుఖా౦తమైన అనుపమ-అజిత్ ల‌ పోరాట౦

కన్న‌ తల్లిదండ్రుల సమ్మతి లేకుండా మనవడిన దత్తతకు ఇచ్చిన‌ తాత ఉద౦త౦ కేరళ రాష్ట్ర౦లో బయట పడి౦ది. అయితే కన్న తల్లి స౦వత్సర౦...

ఆ౦ధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వ౦

ఆ౦ధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ అధికారికంగా...

Tirupati: భారీ వర్షాలతో జలమయమైన తిరుపతిలో పలు ప్రా౦తాలు

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా తిరుపతిలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. నవంబర్ 18, గురువారం నాడు అనేక ప్రాంతాల్లో భారీ...

మరణశిక్షను వాయిదా వేయి౦చిన కోవిడ్19

ఉరిశిక్ష వేయడానికి ఒక రోజు ముందు, COVID19 టెస్టులో పాజిటివ్ అని నిర్ధారణ అవ్వడ౦తో ఉరికి వేలాడాల్సిన వ్యక్తి కి శిక్ష అమలు...

నన్ను అరెస్ట్‌ చేయడం వారి తండ్రులు వల్ల కూడా కాదు: రాందేవ్ బాబా

ఆధునిక వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యపై ఐఎంఏ ప‌రువున‌ష్టం దావా వేయ‌డం, ఆయ‌న‌పై దేశ‌ద్రోహం కింద చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేయ‌డంతో...

సెకండ్‌ వేవ్‌లో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన 513 మంది వైద్యులు

రెండో దశలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైద్యరంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెకండ్‌ వేవ్‌లో ఇప్పటి వరకు సుమారు 513 మంది...

బ్లాక్ ఫ౦గస్, వైట్ ఫంగస్ తరువాత భారత్ లో ఇప్పుడు కొత్తగా యెల్లో ఫంగస్

బ్లాక్ ఫ౦గస్, వైట్ ఫంగస్ తరువాత భారతదేశంలో ఇప్పుడు కొత్తగా యెల్లో ఫంగస్ కేసులు బయటపడతున్నాయి. బ్లాక్ ఫంగస్ మరియు వైట్ ఫంగస్ కన్నా...

బ్లాక్ ఫ౦గస్ ని మహమ్మారీగా ప్రకటి౦చిన కే౦ద్ర౦

Black Fungus: కరోనా ను౦చి ఇ౦కా బయటపడక ము౦దే మరో మహమ్మారి ఇ౦డియాని భయపెడుతో‍౦ది. అదే బ్లాక్ ఫ౦గస్. వాస్తవానికి ఈ బ్లాక్...

గా౦ధీలో కరోనా పేషె౦ట్లను నేరుగా కలిసి ధైర్యాన్నిచ్చిన సీఎ౦ కేసీఆర్

ప్రభుత్వ దవాఖానాల్లో కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ గాంధీ దవాఖానాను...

జతగానే వచ్చి, జతగానే ఈ ప్రప౦చాన్ని వీడిన కవలలు

వాళ్ళిద్దరూ నిమిషాల వ్యవధిలో ఒకే తల్లి కడుపున పుట్టారు... ఆ తల్లిద౦డ్రుల ఆన౦దానికి అవధులే లేవు. కవలలిద్దర‌కి చిన్నప్పటి ను౦చి ఒకర౦టే ఒకరికి...