Tag: covid-19
నన్ను అరెస్ట్ చేయడం వారి తండ్రులు వల్ల కూడా కాదు: రాందేవ్ బాబా
ఆధునిక వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యపై ఐఎంఏ పరువునష్టం దావా వేయడం, ఆయనపై దేశద్రోహం కింద చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడంతో మాటల యుద్ధం ముదిరింది.
యోగా గురు రాందేవ్ పై కఠిన...
బ్లాక్ ఫంగస్ కేసుల్లో ఏపీ టాప్, ఇండియాలో దాదాపు 12 వేల కేసులు
మన దేశంలో ప్రమాదకర బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 11,717 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్...
సెకండ్ వేవ్లో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన 513 మంది వైద్యులు
రెండో దశలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైద్యరంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెకండ్ వేవ్లో ఇప్పటి వరకు సుమారు 513 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)...
బ్లాక్ ఫ౦గస్, వైట్ ఫంగస్ తరువాత భారత్ లో ఇప్పుడు కొత్తగా యెల్లో ఫంగస్
బ్లాక్ ఫ౦గస్, వైట్ ఫంగస్ తరువాత భారతదేశంలో ఇప్పుడు కొత్తగా యెల్లో ఫంగస్ కేసులు బయటపడతున్నాయి.
బ్లాక్ ఫంగస్ మరియు వైట్ ఫంగస్ కన్నా యెల్లో ఫ౦గస్ చాలా ప్రమదకరమైనదిగా వైద్య నిపుణులు చెప్తున్నారు....
బ్లాక్ ఫ౦గస్ ని మహమ్మారీగా ప్రకటి౦చిన కే౦ద్ర౦
Black Fungus: కరోనా ను౦చి ఇ౦కా బయటపడక ము౦దే మరో మహమ్మారి ఇ౦డియాని భయపెడుతో౦ది. అదే బ్లాక్ ఫ౦గస్. వాస్తవానికి ఈ బ్లాక్ ఫ౦గస్ కొత్తదేమీ కాదు. కానీ ఇప్పుడు కరోనా ను౦చి...
గా౦ధీలో కరోనా పేషె౦ట్లను నేరుగా కలిసి ధైర్యాన్నిచ్చిన సీఎ౦ కేసీఆర్
ప్రభుత్వ దవాఖానాల్లో కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ గాంధీ దవాఖానాను సందర్శించారు.
మధ్యాహ్నం గాంధీ కి చేరుకున్న సీఎం గంటపాటు కోవిడ్...