దేనికి సిద్ధం జగన్ సార్? : వైఎస్ షర్మిల

Date:

Share post:

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. బాపట్ల నియోజక వర్గంలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో వైఎస్ షర్మిల (YS Sharmila Bapatla Meeting) పాల్గొన్నారు. నాలుగున్నర ఏళ్లుగా బయటకు రాని సీఎం జగన్ ఇప్పుడు సిద్ధం (Siddham) అంటూ ముందుకు వచ్చారని షర్మిల విమర్శించారు. ఈ నేపథ్యంలో షర్మిల మాట్లాడుతూ… ప్రత్యేక హోదా ను మళ్ళీ బీజేపీకు తాకట్టు పెట్టడానికి సిద్ధమా ? లేక బీజేపీ తో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? అంటూ షర్మిల ప్రశ్నించారు (YS Sharmila Questions CM Jagan).

అలాగే మద్యపాన నిషేధం అని ప్రజలను మోసం చేయడానికి సిద్ధమా ? 25 లక్షల ఇండ్లు కడతామని మోసం చేయడానికి సిద్ధమా ? లేక రాష్ట్రంలో లిక్కర్,మైనింగ్ మాఫియా కు సిద్ధమా ?. మీరు సిద్ధం అయితే ప్రజలు మిమల్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు అన్నారు.

ఇకపోతే కేంద్రంలో కనుక మళ్ళీ బీజేపీ అధికారంలో వస్తే హోదా రాదని షర్మిలా అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు కి ఓటు వేసినా…జగన్ కి ఓటు వేసినా లేక పవన్ కళ్యాణ్ కి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లే. బీజేపీ అంటే బాబు.. జగన్… పవన్ అని షర్మిలా చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ కు హోదా రావాలంటే కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం అని… అధికారంలో వచ్చిన మొదటి రోజే హోదా పై సంతకం పెడతా అని ఇప్పటికే రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని షర్మిల గుర్తుచేశారు.

దేనికి సిద్ధం? (YS Sharmila questions CM Jagan):

ALSO READ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కే.ఏ.పాల్ ఫైర్

Newsletter Signup

Related articles

టీడీపీ కి యనమల కృష్ణుడు రాజీనామా

ఏపీ లో ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత యనమల కృష్ణుడు టీడీపీ పార్టీకి రాజీనామా...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్

ఈ రోజు (గురువారం) కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నామినేషన్...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

Pothina Mahesh: వైసీపీలో చేరిన పోతిన మహేష్

జనసేన పార్టీకు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీ పార్టీలో (Pothina Venkata Mahesh...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...

రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్...