ఆవేశంతో ఊగితే ఓట్లు పడవు పవన్ కళ్యాణ్: మంత్రి రోజా

Date:

Share post:

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై మంత్రి రోజా తనదయిన శైలిలో సంచల వ్యాఖ్యలు చేశారు (Minister Roja comments on Pawan Kalyan). నిన్న తాడేపల్లిగూడెం వేదికగా జరిగిన టీడీపీ-జనసేన నిర్వహించిన ‘జెండా’ బహిరంగ సభలో పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రి రోజా స్పందించారు.

ఈ సందర్భంగా మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ… పవన్‌ కళ్యాణ్‌ ఫ్రస్ట్రేషన్ తారా స్థాయిలో ఉందని నిన్న సభ చూస్తే అర్థమైంది. అయన తెలుసుకోవాల్సిందే ఏంటి అంటే… ఆవేశంగా మాట్లాడితేనో, లేదా గట్టిగా అరిస్తేనో ఓట్లు పడతాయి అనుకుంటే ఆర్. నారాయణ మూర్తి గారు ఎప్పుడో ప్రధాని అయ్యుండేవారు అన్నారు.

అలాగే, పవన్ కళ్యాణ్ మరియు జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం ఒక సంవత్సరం తేడా ఉంటుంది. మరి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు 151 సీట్లు గెలిచి ఏపీ ముఖ్యమంత్రిగా ఎలా అయ్యారు. నువ్వు రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్లు కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావ్ అంటే అర్ధం చేసుకోవాలి.

ఒక పార్టీ ప్రెసిడెంట్ గా కేవలం 24 సీట్లకే పరిమితం అయిపోయి, మళ్ళీ క్యాడర్ ని తిడుతున్నావ్. ఒక మండల కమిటీను కానీ బూత్ కమిటీను కానీ ఏర్పాటు చేయాల్సింది పార్టీ ప్రెసిడెంట్. నువ్వు పేరుకే పార్టీ ప్రెసిడెంట్ కానీ… ఏ రోజు అయినా పార్టీ నిర్మాణ పనులు చేసావా అంటూ పవన్ ని రోజా ప్రశ్నించారు.

పొత్తులో భాగంగా ముప్పయ్ సీట్లను కూడా తెచుకోలేని నువ్వు… జగన్ అన్నని అదఃపాతాళానికి తొక్కుతానంటున్నావ్..! నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ అదఃపాతాళానికి వెళ్లిపోయావ్ అన్న సంగతి స్పష్టం అయ్యిందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.

పవన్‌ కళ్యాణ్‌ పై సంచల వ్యాఖ్యలు (Minister Roja comments on Pawan Kalyan):

ALSO READ: కేటిఆర్… దమ్ముంటే ఒక్క సీట్ గెల్వు: రేవంత్ రెడ్డి సవాల్

Newsletter Signup

Related articles

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

పిఠాపురంలో పవన్ ఓడించి తీరుతా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు....

టీడీపీ కి యనమల కృష్ణుడు రాజీనామా

ఏపీ లో ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత యనమల కృష్ణుడు టీడీపీ పార్టీకి రాజీనామా...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్

ఈ రోజు (గురువారం) కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నామినేషన్...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

Pothina Mahesh: వైసీపీలో చేరిన పోతిన మహేష్

జనసేన పార్టీకు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీ పార్టీలో (Pothina Venkata Mahesh...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...