నేడు ఆంధ్రప్రదేశ్ బంద్‌కు టీడీపీ పిలుపు

Date:

Share post:

AP Bandh: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసన తెలుపుతూ నేడు ఆంధ్రప్రదేశ్ బంద్ కి పిలుపునిచ్చింది తెలుగుదేశం.

ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చం నాయుడు, “ఆందోళనలో పార్టీ శ్రేణులు, ప్రజలు, ప్రజా సంఘాలు పాల్గొని విజయవంతం చెయ్యాలి” అని విజ్ఞ్యప్తి చేశారు. అంతేకాకుండా రాష్ట్ర జెనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ బంద్ పిలుపుకు తన మద్దతును తెలియజేయడం జరిగింది అని తెలుస్తోంది.

శనివారం ఉదయం స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన మోసం కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసింది.

కేసు విచారణ అనంతరం చంద్రబాబును విజయవాడ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో సోమవారం తెల్లవారుజామున రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ను సీఐడీ విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రికు తీసుకొచ్చారు అని తెలుస్తోంది.

చంద్రబాబు కు ఈ నెల 22 వరుకు రిమాండ్ విధిచడంతో రాజమండ్రి పోలీసులు నగర పరిధిలో 144 సెక్షన్ విధించారు.

ఇదొక దమనకాండ- అచ్చం నాయుడు:

చంద్రబాబు అరెస్ట్ పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చం నాయుడు పేర్కొన్నారు. ఈ కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా ఏ.పీ. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 11.09.2023 న బంద్ చేపట్టాలి అని పిలుపునిచ్చారు.

ALSO READ: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్, తెదేపా లో ఉద్రిక్తత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

పిఠాపురంలో పవన్ ఓడించి తీరుతా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు....

టీడీపీ కి యనమల కృష్ణుడు రాజీనామా

ఏపీ లో ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత యనమల కృష్ణుడు టీడీపీ పార్టీకి రాజీనామా...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్

ఈ రోజు (గురువారం) కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నామినేషన్...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...

YS Sharmila: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల..!

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీచేయనునట్లు తెలుస్తోంది. (YS Sharmila contesting as...

ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు… జూన్ 4న లెక్కింపు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల (Andhra Pradesh Elections 2024) చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను...

వైసీపీ తుది జాబితా విడుదల

వైసీపీ తుది జాబితాను ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు (YSRCP Final MLA Candidates...

వైసీపీ లో చేరిన ముద్రగడ పద్మనాభం

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఏపీ సీఎం జగన్ సమక్షంలో ముద్రగడ పద్మనాభం తన కొడుకుతో...