రేపు కొడంగల్ ఎత్తిపోతలకు శంకుస్థాపన

Date:

Share post:

రేపు (బుధవారం) నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నారు (Kondangal Lift Irrigation Foundation Stone). మీడియా సమాచారం ప్రకారం… రూ.2,945.5 కోట్ల వ్యయంతో మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలలో లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా చేసేందు కోసం ఈ ప్రాజెక్ట్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

ఈ శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు… ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొనున్నట్లు సమాచారం.

ALSO READ: తెలంగాణ: అసెంబ్లీలో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల

Newsletter Signup

Related articles

జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ కి కేటాయించిన భవనాలను జూన్ 2 తరువాత స్వాధీనం...

TS DSC 2024: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

Telangana: నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గురువారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌ను (TS Mega...

కేటిఆర్… దమ్ముంటే ఒక్క సీట్ గెల్వు: రేవంత్ రెడ్డి సవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క...

తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే. శ్రీనివాస్ రెడ్డి నియామకం

TS:తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ కే. శ్రీనివాస్ రెడ్డి నియమించబడ్డారు (Senior Journalist K Srinivas Reddy appointed as...

కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తా: రేవంత్ రెడ్డి

విద్యుత్‌ అధికారులు, సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు (CM Revanth Reddy Warns Power Officers). రాష్ట్రంలో ఎక్కడైనా కారణం...

ఆరు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి జైలుకి: పాడి కౌశిక్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు Padi Kaushik Reddy comments...

సెక్రటేరియట్‌లో రాజీవ్ గాంధీ విగ్రహం… బీఆర్ఎస్ ఆగ్రహం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను తెలంగాణ సచివాలయంలో బుధవారం శంకుస్థాపన...

సీఎం రేవంత్ రెడ్డి కి సుప్రీంకోర్టు నోటీసులు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది (Supreme Court Notice to CM Revanth Reddy). ఓటుకు...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్

Telangana: పార్లమెంట్ ఎన్నికల దగ్గరవుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మంగళవారం ఉదయం పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్...