26 ఏళ్ళ టెక్ సీఈఓ దారుణ హత్య… అదుపులోకి అనుమానితుడు!

Date:

Share post:

EcoMap CEO dead: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. 26 ఏళ్ళ ఒక టెక్ కంపెనీ సీఈఓ పావా లాపెరి చిన్న వయసులోనే దారుణ హత్యకు గురైయ్యారు. సీఈఓ పావా లాపెరి హత్య వార్తతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మీడియా ఇచ్చిన సమాచారం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

అమెరికాలోని బాల్టిమోర్ ప్రాంతాల్లోని ఒక అపార్ట్మెంట్ లో ఎకోమ్యాప్ టెక్నాలజీస్ వ్యవస్థాపకురాలు, సీఈఓ పావా లాపెరి ఉంటున్నారు. అయితే లాపెరి తన ఫ్లాట్ నించి ఇంతకు బయటకు రాకపోవడంతో… సోమవారం ఉదయం తాను ఉంటున్న అపార్ట్మెంట్ నించి పోలీసులకి కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే లాపెరి ఉంటుంది అపార్ట్మెంట్ కు చేరుకున్నారు.

అనంతరం పోలీసులు ఫ్లాట్ తలుపులు తెరిచి చూడగా తల మీద బలమైన గాయంతో లాపెరి పడిఉండడం గమనించారు. తలకు బలమైన గాయం తగలడంతోనే లాపెరి మరణించింది అని పోలీసులు గుర్తించారు.

ecomap ceo pava lapere died
Image Source: MEAWW

లాపెరి మరణించడానికి జేసన్ డీన్ బిల్లింగ్స్లీ అనే వ్యక్తి కారణం అయ్యి ఉంటాడు అని పోలీసుల అనుమానం. జేసన్ డీన్ బిల్లింగ్స్లీ చాల ప్రమాదకరమైన వ్యక్తి. గతంలో అతను లింగిక కేసులో జైలుకెళ్లి తిరిగొచ్చాడు.

suspected jason dean billingsley
suspected jason dean billingsley

లాపెరితో జేసన్ కి ఎటువంటి సంబంధం లేనప్పటికీ… తన నేరప్రవృత్తిలో భాగంగా ఏమైనా హత్య చేసి ఉంటాడా అని పోలీసులు అనుమానిస్తున్నారు. జేసన్ కోసం పోలీసుల ముమ్మరంగా గాలించారు. అనంతరం అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.

EcoMap Ceo Pava Lapere Dead:

ALSO READ: ఇరాక్: పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం…వంద మందికి పైగా మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ఢిల్లీ లో దారుణం… బిరియాని డబ్బుల కోసం యువకుడి హత్య

Delhi Minor Biryani Murder: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఢిల్లీ లోని ఈశాన్య ప్రాంతంలో కేవలం రూ.350...

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 36 మంది మృతి

Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దొడ్డ ప్రాంతంలో అస్సార్ వద్ద ఒక బస్సు లోయలో...

కర్ణాటకలో మహిళా ప్రభుత్వ అధికారి దారుణ హత్య

Karnataka Woman Officer Pratima Murdered: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి బెంగళూరులో నివాసం ఉంటుంది ఒక మహిళా ప్రభుత్వ...

Vijayawada: ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి

Vijayawada Bus Stand Accident: విజయవాడ బస్సు స్టాండ్ లో ఆర్టీసీ బస్సు భీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రు బస్సు స్టాండ్ లో...

నేపాల్ లో భారీ భూకంపం… 128 మంది మృతి

Nepal Earthquake: నేపాల్ దేశంలో ప్రకృతి విలయతాండవం చేసింది. శుక్రవారం రాత్రి నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది... ఈ విషాద ఘటనలో...

పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి… పండగ వేళ విషాదం, 52 మంది మృతి

Pakistan Suicide Bomb Blast: పండుగ వేళ పాకిస్తాన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఒక...

హ్యారీ పోర్టర్ ఫేమ్ ‘డంబుల్ డోర్’ కన్నుమూత

Harry Porter Dumbledore Passed Away: హ్యారీ పోర్టర్ సిరీస్ అభిమానులకు ఒక విషాద వార్త. ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు, హ్యారీ పోట‌ర్...

ఇరాక్: పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం…వంద మందికి పైగా మృతి

Iraq Fire Accident: ఇరాక్ దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న రాత్రి హమ్ధనియాలోని ఒక ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న పెళ్లి...

మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల కుమారుడు, 26 ఏళ్ళ జైన్ నాదెళ్ల మరణ౦

Satya Nadella Son Passed Away: మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ళ‌ కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్...

భారత నాయకులు ముస్లిం మహిళలపై చిన్నచూపును ఆపాలి: మలాలా

ముస్లిం మహిళలను చిన్నచూపు చూడడ౦ ఆపండి అని భారతీయ నాయకులను కోరుతూ, నోబెల్ గ్రహీత మరియు మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్...

అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చెయ్య౦డి: UK పోలీసులకు దరఖాస్తు

కాశ్మీర్‌లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు...

ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భూకంపం, సునామీ హెచ్చరిక

మంగళవారం ( 14 Dec 2021) ఇ౦డోనేషియా ఫ్లోర్స్ ద్వీపానికి సమీపంలో భారీ భూకంపం సంభవించి౦ది. రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం...