ఢిల్లీ లో దారుణం… బిరియాని డబ్బుల కోసం యువకుడి హత్య

Date:

Share post:

Delhi Minor Biryani Murder: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఢిల్లీ లోని ఈశాన్య ప్రాంతంలో కేవలం రూ.350 కోసం ఓ మైనర్ 17 ఏళ్ల బాలుడిని హత్య చేసిన విషాదకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు పక్కనే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు కాగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మీడియా కాదహనం ప్రకారం.. ఢిల్లీ లోని వెల్కమ్ ప్రాంతంలోని జనతా మజ్దూర్ కాలనీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

18 ఏళ్ల యువకుడు వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా.. అతనిపైకి పదహారేళ్ల నిందితుడు ఒక్కసారిగా దాడి చేయడం ప్రారంభించాడు. అయితే యువకుడు ప్రతిఘటించడంతో.. నిందితుడు వెంటనే తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని పొడవడం మొదలు పెట్టాడు.

ఏకంగా 60 సార్లు కత్తితో పొడిచి ఆ యువకుడిని కిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం మృతుడి జేబులోంచి రూ.350 తీసుకుని ఆ మృతదేహం దగ్గరే డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు.

విషయం అందుకున్న పోలీసులు… ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించడం జరిగింది. అయితే ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ లో దారుణం (Delhi Minor Biryani Murder):

ALSO READ: విశాఖ షిప్పింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం… 40 బొట్లు దగ్ధం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి (Amalapuram road accident). ఈ ప్రమాదంలో నలుగురు...

IPL 2024 LSG vs DC: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ

IPL 2024లో భాగంగా నేడు (శుక్రవారం) లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) తలపడనున్నాయి. లక్నో వేదికగా...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు (గురువారం) ఢిల్లీ కి వెళ్లనున్నట్లు సమాచారం...

విద్యుత్ తీగలు తెగిపడి ముగ్గురు యువకులు మృతి

వరంగల్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యా తండాలో విద్యుత్ తీగలు తెగిపడి (Warangal Parvathagiri...

Gautam Gambhir: రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్ బై

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక ప్రకటన చేశారు. తనను రాజకీయాల నుంచి తొలగించాలి అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...

Basara IIIT: గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపుతోంది. కాలేజీ క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థులు గంజాయి తాగుతూ సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు...

గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్ జస్వంత్

గంజాయి కేసులో బిగ్‌బాస్‌ ఫేమ్‌, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ పట్టుబడినట్లు సమాచారం (Bigg Boss Fame Shanmukh Jaswanth Arrested in Ganja...

లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారిణి. ట్రైబల్ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ లో లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి (Tribal Welfare...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్

Telangana: పార్లమెంట్ ఎన్నికల దగ్గరవుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మంగళవారం ఉదయం పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్...

కేజ్రీవాల్ కు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊహించిన పరిణామం ఎదురయింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్...

ప్రత్యేక హోదా కోసం నేడు ఢిల్లీలో షర్మిల దీక్ష

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు ఢిల్లీ లో దీక్ష చేపట్టనున్నారు (YS...