న్యూస్
టెక్ దిగ్గజం మెక్అఫీ వ్యవస్థాపకుడు ఆత్మహత్య !
అమెరికన్ టెక్ దిగ్గజ౦ మెక్అఫీ యా౦టి వైరస్ సాఫ్ట్ వేర్ సృష్టికర్త జాన్ మెక్అఫీ ( John McAfee) బుధవారం బార్సిలోనా సమీపంలోని తన జైలు గదిలో చనిపోయారు.అమెరికాలో ఆర్ధిక నేరాలకు స౦బ౦ది౦చి...
హైదరాబాద్ లో వ్యాక్సీన్ టెస్టింగ్ సెంటర్: మంత్రి కేటీఆర్
KTR Requests Centre for setting up Vaccine Testing Lab in Hyderabad
- వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు కోసం కేంద్రాన్ని కోరిన కేటీఆర్- ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్ గా మారిన...
SBI KYC Update: ఎస్బీఐ ఖాతాదారులకు అలెర్ట్
SBI KYC Update 2021:మీరు ఎస్బీఐ ఖాతాదారులు అయితే వెంటనే మీ కెవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే మీ ఖాతా తాత్కాలికంగా పనిచెయ్యకపోయే అవకాశం ఉంది.వినియోగదారులు అందరూ కేవైసీ వివరాలను 2021...
Hyderabad: జ్వర౦తో వస్తే స్టెరాయిడ్స్ ఎక్కి౦చి చ౦పేసారు
Hyderabad: జ్వర౦ తో ఆసుపత్రిలో చేరిన వ౦శీక్రిష్ణ అనే వ్యక్తికి కేన్సర్ ట్రీట్మె౦ట్ ఇచ్చి, స్టెరాయిడ్స్ ఎక్కి౦చి చ౦పేసారని మృతుని సోదరి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, ముగ్ధ ఆర్ట్ స్టూడియో ఓనర్ శశి వంగపల్లి...
నన్ను అరెస్ట్ చేయడం వారి తండ్రులు వల్ల కూడా కాదు: రాందేవ్ బాబా
ఆధునిక వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యపై ఐఎంఏ పరువునష్టం దావా వేయడం, ఆయనపై దేశద్రోహం కింద చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడంతో మాటల యుద్ధం ముదిరింది.యోగా గురు రాందేవ్ పై కఠిన...
బ్లాక్ ఫంగస్ కేసుల్లో ఏపీ టాప్, ఇండియాలో దాదాపు 12 వేల కేసులు
మన దేశంలో ప్రమాదకర బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 11,717 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్...


