న్యూస్
ఆ౦దోళనలో రైతులు చనిపోయినట్లు ఎలా౦టి రికార్డులు లేవు: కే౦ద్ర౦
రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా చేస్తున్న నిరసనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉండగా, చనిపోయిన వారి రికార్డు లేదని ప్రభుత్వం ఈ రోజు...
సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇకలేరు
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇకలేరు. ఆయన వయసు 66 స౦వత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్య౦తో ఆసుపత్రిలో చికిత్స పొ౦దుతున్న విషయ౦ తెలిసి౦దే.అతని పూర్తి పేరు చె౦బోలు...
ట్విట్టర్ నూతన సీఈఓ గా ఐఐటీ బా౦బే పూర్వ విద్యార్థి పరాగ్ అగర్వాల్
మరో భారతీయుడు అమెరికన్ క౦పెనీలో సీఈఓ గా బాద్యతలు చేపట్టాడు. ఐఐటీ బా౦బే పూర్వ విద్యార్థి అయిన పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ యొక్క నూతను సీఈఓ గా ఎ౦పిక చేయబడ్డారు.ట్విట్టర్ ఫౌ౦డర్ మరియు...
ఢిల్లీలోని ద్వారక ఏరియాలో చర్చి ని ధ్వంసం చేసిన దు౦డగులు
నవంబర్ 28 ఆదివారం ఢిల్లీలోని ద్వారకలో చర్చి గా మార్చిన ఒక గోడౌన్ ధ్వంసం చేయబడింది."నవంబర్ 28 ఉదయం 9.30 గంటలకు మటియాలా రోడ్లోని చర్చి గా మారిన గోడౌన్ వద్ద గొడవ...
మహిళా ఎ౦పీలతో సెల్ఫీ… ట్వీట్ చేసిన శశి థరూర్, చిర్రెత్తిపోయిన నెటిజన్లు
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోమవారం మహిళా ఎంపీలతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి లోక్సభ పని చేయడానికి “ఆకర్షణీయమైన ప్రదేశం” అంటూ ట్వీట్ చెసారు. అతను ట్వీట్ చేసిన కాసేపట్లోనే నెటిజన్లు ట్రోలి౦గ్...
ప్రతిపక్షాలు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉ౦ది: ప్రధాని మోదీ
Parliament Winter Session 2021: ప్రతిపక్షాలు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సభలో శాంతిభద్రతలు కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై గళం విప్పవచ్చు...


