ఢిల్లీలోని ద్వారక ఏరియాలో చర్చి ని ధ్వంసం చేసిన దు౦డగులు

Date:

Share post:

నవంబర్ 28 ఆదివారం ఢిల్లీలోని ద్వారకలో చర్చి గా మార్చిన ఒక గోడౌన్ ధ్వంసం చేయబడింది.

“నవంబర్ 28 ఉదయం 9.30 గంటలకు మటియాలా రోడ్‌లోని చర్చి గా మారిన గోడౌన్ వద్ద గొడవ జరిగిందని పోలీసులకు సమాచారం అందింది. విచారణలో, నివాసితులు మరియు స్థానిక దుర్మార్గుల బృందం ‘చర్చి’ అని వ్రాసిన బోర్డును ధ్వంసం చేసినట్లు తెలిసినట్లు సమాచార౦.

“గోడౌన్ చర్చిగా మారడంపై నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేశారు మరియు మత మార్పిడిపై ఆందోళనలు చె౦దారు” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక‌ పోలీసు అధికారి తెలియజేసినట్లు ‘ది క్కి౦ట్’ నివేది౦చి౦ది.

ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు విధ్వంసానికి పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు పోలీసు అధికారి ది క్వింట్‌కి తెలియజేశారు. DDMA మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు చర్చిలో ఉన్న వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.

ఈ రె౦డు ఎఫ్ఐఆర్ లు బిందాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యాయి.

అయితే ఈ చర్చిలో ఇదే మొదటి ఆదివార౦ ప్రార్థన అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నివేదిక ప్రకార౦ తెలుస్తో౦ది.

ఈ ఘటనలో ఒకరికి గాయాలైనట్లు సమాచారం. అయితే అలాంటి గాయాలు ఏమీ లేవని పోలీసులు కొట్టిపారేశారు.

With inputs from The Quint

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

SL vs IND: నేడు భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20

SL vs IND First T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక (Srilanka Vs...

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం దూరం

తెలంగాణ సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌...

Nepal Plane Crash: నేపాల్ వినమాశ్రయంలో ప్రమాదం

నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులోని విమానాశ్రయంలో (Tribhuvan International Airport - TIA) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సౌర్య ఎయిర్లైన్స్ కు...

YSRCP Protest: నేడు ఢిల్లీలో జగన్ ధర్నా

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్ నేడు (బుధవారం) ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ధర్నా (YSRCP - YS Jagan...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2024) రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం (AP Land Titiling...

అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

Budget 2024 - Andhra Pradesh: పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపదాయంలో రాజధాని...

వైసీపీ ధర్నా… నేడు ఢిల్లీకి వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మీడియా సమాచారం ప్రకారం... ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి...

ప్రభాస్ సరసన పాకిస్తాన్ బ్యూటీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసినదే. అయితే ఇప్పుడే ఆ...

UPSC చైర్మన్ మనోజ్ సోని రాజీనామా

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోని (UPSC Chairman Manoj Soni resigned) రాజీనామా చేశారు. అయితే ఆయన...

Manolo Marquez: భారత్ ఫుట్‌బాల్ కోచ్ గా మ‌నొలొ మార్కెజ్‌

భారత్ పురుషుల ఫుట్‌బాల్ కోచ్ గా స్పెయిన్ ఫుట్‌బాల్ జ‌ట్టు మేనేజ‌ర్ మ‌నొలొ మార్కెజ్‌ నియమితులు (New India Football Head Coach...

Viral Video: విద్యుత్ సిబ్బంది పై దాడి చేసిన యువకుడు

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సనత్ సాగర్ పరిథిలో పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లు కట్టమని అడిగినందుకు విద్యుత్ సిబ్బంది పై...