మహిళా ఎ౦పీలతో సెల్ఫీ… ట్వీట్ చేసిన‌ శశి థరూర్, చిర్రెత్తిపోయిన నెటిజన్లు

Date:

Share post:

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోమవారం మహిళా ఎంపీలతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి లోక్‌సభ పని చేయడానికి “ఆకర్షణీయమైన ప్రదేశం” అంటూ ట్వీట్ చెసారు. అతను ట్వీట్ చేసిన కాసేపట్లోనే నెటిజన్లు ట్రోలి౦గ్ మొదలుపెట్టారు.

ఇప్పుడు వైరల్‌గా మారిన తన పోస్ట్‌లో, బారామతి ఎంపీ సుప్రియా సూలే, పాటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్, దక్షిణ చెన్నై ఎంపీ తమిజాచి తంగపాండియన్, జాదవ్‌పూర్ ఎంపీ మిమీ చక్రవర్తి, బసిర్‌హత్ ఎంపీ నుష్రత్ జహాన్, కరూర్ ఎంపీ ఎస్ జోతిమణిలతో థరూర్ సెల్ఫీ దిగారు.

ఈరోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన‌ నేపథ్యంలో తన తోటి మహిళా ఎ౦పీలతో దిగిన ఫోటో షేర్ చేసి, కాప్షన్ లో ఉపయోగించిన పదాలకు కొతమ౦ది నెటిజన్లు అది “అగౌరవం” అని భావిస్తూ, ప్రతికూల౦గా స్ప౦ది౦చారు.

“లోక్‌సభ పని చేయడానికి ఆకర్షణీయమైన ప్రదేశం కాదని ఎవరు చెప్పారు? ఈ ఉదయం నా తోటి ఎంపీలు ఆరుగురితో” అని శశి థరూర్ తన ఫోటోకి క్యాప్షన్ ఇవ్వడ౦ అతని పోస్టులో చూడొచ్చు.

అయితే, ఈ ఫోటోని పోస్ట్ చేసిన తర్వాత, శశి థరూర్ విమర్శల పాలయ్యారు. అతని ట్వీట్ ని ఉద్దేశిస్తూ “సెక్సిస్ట్” మరియు “అగౌరవం” అని కొందరు పేర్కొన్నారు.

reply to shashi tharoor tweettweet reply to shashi tharoor selfietweet response to shashi tharoor selfie post

అతని ట్వీట్ తో సోషల్ మీడియాలో చర్చ మొదలవ్వడ౦తో, శశి థరూర్ క్షమాపణలు చెప్తూ ఇద౦తా సరదాగా జరిగిందని చెప్పాడు. “మొత్తం సెల్ఫీ విషయం (మహిళా ఎంపీల చొరవతో) చాలా మంచి హాస్యంతో జరిగింది & అదే స్ఫూర్తితో ట్వీట్ చేయమని వారే నన్ను కోరారు. కొంతమంది బాధపడ్డందుకు నన్ను క్షమించండి, అయితే ఈ కార్యాలయంలో స్నేహపూర్వక ప్రదర్శనలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. ఇదంతా అంతే” అని శశి థరూర్ ట్వీట్ చేశారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి మరియు డిసెంబర్ 23న ముగిసే అవకాశం ఉంది. ఈ సెషన్‌లో, 26 బిల్లులు ప్రవేశపెట్టడానికి జాబితా చేయబడతాయి. ఇందులో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు మరియు అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లు యొక్క క్రిప్టోకరెన్సీ మరియు నియంత్రణ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Thota Trimurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

శిరోముండనం కేసులో 28 ఏళ్ళ తరువాత తీర్పు వెలువడింది. ఈ కేసులో ఏపీ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

IPL 2024 LSG vs DC: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ

IPL 2024లో భాగంగా నేడు (శుక్రవారం) లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) తలపడనున్నాయి. లక్నో వేదికగా...

Pothina Mahesh: వైసీపీలో చేరిన పోతిన మహేష్

జనసేన పార్టీకు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీ పార్టీలో (Pothina Venkata Mahesh...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి

ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి చెందారు (Doordarshan News Reader Shanti Swaroop Died). దూరదర్శన్‌లో తొలి తెలుగు...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....