ప్రా౦తీయ వార్తలు
నేడు ఆంధ్రప్రదేశ్ బంద్కు టీడీపీ పిలుపు
AP Bandh: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసన తెలుపుతూ నేడు ఆంధ్రప్రదేశ్ బంద్ కి పిలుపునిచ్చింది తెలుగుదేశం.ఈ మేరకు తెలుగుదేశం...
ముంబైలో విషాదం, లిఫ్ట్ కూలి ఏడుగురు కార్మికులు మృతి
Mumbai Lift Collapses: మహారాష్ట్రలోని థానేలో విషాదం చోటు చేసుకుంది. ఓ హైరైజ్ అపార్ట్మెంట్లో నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఏడుగురు కార్మికులు మృతువాత పడ్డారు.ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం, కార్మికులు...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్, తెదేపా లో ఉద్రిక్తత
Chandrababu arrest: శనివారం ఉదయం, టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో సీఐడీ అరెస్టు చేసింది. అరెస్టు అనంతరం ఆయనను విజయవాడకు తరలించారు.నిన్న...
సర్కారీ బడుల్లో మెరుగైన బోధన కోసం యువ ఐఏఎస్ రాహుల్ సరికొత్త ప్రయత్నం
మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్, ఐఏఎస్ అధికారి రాహుల్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలలలో నిరంతరం తనిఖీలు చేస్తూ అక్కడ భోధన పద్ధతులు మెరుగు పరిచేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు.ఈ కార్యక్రమం...
రాయిదుర్గ్ – శంషాబాద్ విమానాశ్రయం కు మెట్రో రైలు: రూ. 6,250 కోట్లు ఖర్చు
Hyderabad Metro Corridor extending from Raidurg Metro terminal to Shamshabad International Airport. హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త. మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి...
మునుగోడును కైవసం చేసుకున్న టీఆర్ఎస్: ఆవిరైన బీజేపీ ఆశలు
Munugode Election Results: తెలంగాణ లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. అంతా ఊహించినట్లే అధికార పార్టీ టీఆర్ఎస్ మునుగోడు అసెంబ్లీ...


