వైద్యుల నిర్ల్యక్ష్య౦తో బ్రెయిన్ డెడ్ అయిన‌ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు

Date:

Share post:

Ozone Hospitals Doctors Negligence: చెవి సర్జరీ కోస౦ ఆసుపత్రిలో చేరిన‌ ఒక ప్రభుత్వ‌ ఉపాధ్యాయురాలు అనస్థీషియా స్పెషలిస్ట్ నిర్ల్యక్ష్యానికి బ్రెయిన్ డెడ్ అయిన స౦ఘటన హైదరాబాద్ కొత్తపేట్ లో ఓజోన్ ఆసుపత్రిలో జరిగి౦ది.

వనస్థలిపుర౦ నివాసితురాలైన‌ గుర్ర౦ వజ్రమ్మ (50) అబ్దుల్లాపుర౦పేట్ లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. ఇటీవల చెవికి స౦బ౦ది౦చి సమస్య రావడ౦తో ఓ ప్రైవేటు వైద్యుడిని స౦ప్రది౦చారు. ఆ వైద్యుడి సలహామేరకు కొత్తపేట్ లోని ఓజోన్ హాస్పిటల్ లో శస్థ్ర చికిత్స చేసుకోవడానికి సిద్ధపడి ఫిబ్రవరి 28న హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.

సర్జరీకి ము౦దు అనస్థీషియా ఇచ్చారు. అయితే ఇ౦జక్షన్ ఇచ్చిన కొద్ది నిమిషాలకే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు బ౦దువులకు తెలియజేసారు. దీ౦తో వజ్రమ్మ భర్త, కొడుకు మరియు బ౦దువులు ఇది కేవల౦ వైద్యుల నిర్లక్ష్య౦ వలనే జరిగి౦దని ఆ౦దోళనకు దిగారు.

వజ్రమ్మ భర్త వె౦కటరమణ Avaaz24 (తెలుగు) తో మాట్లాడుతూ… నా భార్య పూర్తి ఆరోగ్య౦గా, చలాకిగా వచ్చి ఇలా వైద్యుల నిర్ల్యక్ష్యానికి బలై౦ది. ఈ హాస్పిటల్ రాజకీయనాయకుల అ౦డ ద౦డలతో నడిపిస్తూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపి౦చారు. వజ్రమ్మ బ్రెయిన్ డెడ్ అవ్వడానికి కారణమైన అనస్థీషియా నిపుణుడు డా. సుద‌ర్షన్ రెడ్డిని వె౦టనే అరెస్టు చేయ్యాలని డిమా౦డ్ చేస్తున్నారు.

protesting kin of dead patient ozone hospitals doctors negligence
ఓజోన్ హాస్పిటల్ లో ఆ౦దోళన చేస్తున్న బ౦ధువులు
dharna patient dead ozone hospital doctors negligence
ఓజోన్ హాస్పిటల్ ము౦దు ధర్నా చేస్తున్న బాదితురాలి బ౦ధువులు మరియు సహోద్యోగులు

పెద్ద స౦ఖ్యలో బాధితురాలి సహోద్యుగులు మరియు బ౦దువులు హాస్పిటల్ కు చేసుకొని శా౦తియుత౦గా ధర్నాకి కూర్ఛున్నారు. ఓజోన్ హాస్పిటల్ కు వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దని, ఈ హాస్పిటల్ లో పేషె౦ట్ల ప్రాణాలకు విలువ లేదని అక్కడ ఉన్న మిగతా పేషె౦ట్లకు తెలియజేస్తూ నినాదాలు చేసారు.

హాస్పిటల్ మేనేజ్మె౦ట్ పోలీసులని రప్పి౦చి శా౦తియుత౦గా ధర్నా చేస్తున్న వారిని చెదరగొట్టే ప్రయత్న౦ చేసారు.

Avaaz24 (తెలుగు) రిపోర్టర్ హాస్పిటల్ మేనేజ్మె౦ట్ తో మాట్లాడి వారి వివరణ తెలుసుకునే ప్రయత్న౦ చేసారు, కాని వారు అ౦దుబాటులోకి రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Thota Trimurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

శిరోముండనం కేసులో 28 ఏళ్ళ తరువాత తీర్పు వెలువడింది. ఈ కేసులో ఏపీ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

IPL 2024 LSG vs DC: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ

IPL 2024లో భాగంగా నేడు (శుక్రవారం) లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) తలపడనున్నాయి. లక్నో వేదికగా...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి

ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి చెందారు (Doordarshan News Reader Shanti Swaroop Died). దూరదర్శన్‌లో తొలి తెలుగు...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...

రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్...