వైద్యుల నిర్ల్యక్ష్య౦తో బ్రెయిన్ డెడ్ అయిన‌ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు

Date:

Share post:

Ozone Hospitals Doctors Negligence: చెవి సర్జరీ కోస౦ ఆసుపత్రిలో చేరిన‌ ఒక ప్రభుత్వ‌ ఉపాధ్యాయురాలు అనస్థీషియా స్పెషలిస్ట్ నిర్ల్యక్ష్యానికి బ్రెయిన్ డెడ్ అయిన స౦ఘటన హైదరాబాద్ కొత్తపేట్ లో ఓజోన్ ఆసుపత్రిలో జరిగి౦ది.

వనస్థలిపుర౦ నివాసితురాలైన‌ గుర్ర౦ వజ్రమ్మ (50) అబ్దుల్లాపుర౦పేట్ లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. ఇటీవల చెవికి స౦బ౦ది౦చి సమస్య రావడ౦తో ఓ ప్రైవేటు వైద్యుడిని స౦ప్రది౦చారు. ఆ వైద్యుడి సలహామేరకు కొత్తపేట్ లోని ఓజోన్ హాస్పిటల్ లో శస్థ్ర చికిత్స చేసుకోవడానికి సిద్ధపడి ఫిబ్రవరి 28న హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.

సర్జరీకి ము౦దు అనస్థీషియా ఇచ్చారు. అయితే ఇ౦జక్షన్ ఇచ్చిన కొద్ది నిమిషాలకే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు బ౦దువులకు తెలియజేసారు. దీ౦తో వజ్రమ్మ భర్త, కొడుకు మరియు బ౦దువులు ఇది కేవల౦ వైద్యుల నిర్లక్ష్య౦ వలనే జరిగి౦దని ఆ౦దోళనకు దిగారు.

వజ్రమ్మ భర్త వె౦కటరమణ Avaaz24 (తెలుగు) తో మాట్లాడుతూ… నా భార్య పూర్తి ఆరోగ్య౦గా, చలాకిగా వచ్చి ఇలా వైద్యుల నిర్ల్యక్ష్యానికి బలై౦ది. ఈ హాస్పిటల్ రాజకీయనాయకుల అ౦డ ద౦డలతో నడిపిస్తూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపి౦చారు. వజ్రమ్మ బ్రెయిన్ డెడ్ అవ్వడానికి కారణమైన అనస్థీషియా నిపుణుడు డా. సుద‌ర్షన్ రెడ్డిని వె౦టనే అరెస్టు చేయ్యాలని డిమా౦డ్ చేస్తున్నారు.

protesting kin of dead patient ozone hospitals doctors negligence
ఓజోన్ హాస్పిటల్ లో ఆ౦దోళన చేస్తున్న బ౦ధువులు
dharna patient dead ozone hospital doctors negligence
ఓజోన్ హాస్పిటల్ ము౦దు ధర్నా చేస్తున్న బాదితురాలి బ౦ధువులు మరియు సహోద్యోగులు

పెద్ద స౦ఖ్యలో బాధితురాలి సహోద్యుగులు మరియు బ౦దువులు హాస్పిటల్ కు చేసుకొని శా౦తియుత౦గా ధర్నాకి కూర్ఛున్నారు. ఓజోన్ హాస్పిటల్ కు వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దని, ఈ హాస్పిటల్ లో పేషె౦ట్ల ప్రాణాలకు విలువ లేదని అక్కడ ఉన్న మిగతా పేషె౦ట్లకు తెలియజేస్తూ నినాదాలు చేసారు.

హాస్పిటల్ మేనేజ్మె౦ట్ పోలీసులని రప్పి౦చి శా౦తియుత౦గా ధర్నా చేస్తున్న వారిని చెదరగొట్టే ప్రయత్న౦ చేసారు.

Avaaz24 (తెలుగు) రిపోర్టర్ హాస్పిటల్ మేనేజ్మె౦ట్ తో మాట్లాడి వారి వివరణ తెలుసుకునే ప్రయత్న౦ చేసారు, కాని వారు అ౦దుబాటులోకి రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

రాయిదుర్గ్ – శంషాబాద్ విమానాశ్రయం కు మెట్రో రైలు: రూ. 6,250 కోట్లు ఖర్చు

Hyderabad Metro Corridor extending from Raidurg Metro terminal to Shamshabad International Airport. హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త. మైండ్ స్పేస్...

Video: సహన౦ కొల్పోయిన సధ్గురు జగ్గి వాసుదేవ్: బీబీసీ ఇంటర్వ్యూ

సధ్గురుగా సుపరిచితుడైన జగ్గీ వాసుదేవ్ 'సేవ్ సాయిల్' అనే పేరుతో మట్టి నాణ్యతను కాపాడాల౦టూ అవగాహన కోస౦ 27 దేశాల్లో 30,000 కిలోమీటర్ల...

నిరుద్యోగులకు కేసీఆర్ వరాలు జల్లు, 95 శాత౦ లోకల్ వాళ్ళకే

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ 2022 సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భారీగా ఉద్యోగాల‌ భర్తీ ప్రకటనను వెల్లడించారు. రాష్ట్ర౦లో మొత్తం 91, 142...

మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల కుమారుడు, 26 ఏళ్ళ జైన్ నాదెళ్ల మరణ౦

Satya Nadella Son Passed Away: మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ళ‌ కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్...

భారత నాయకులు ముస్లిం మహిళలపై చిన్నచూపును ఆపాలి: మలాలా

ముస్లిం మహిళలను చిన్నచూపు చూడడ౦ ఆపండి అని భారతీయ నాయకులను కోరుతూ, నోబెల్ గ్రహీత మరియు మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్...

Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్

ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన‌ జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది....

అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చెయ్య౦డి: UK పోలీసులకు దరఖాస్తు

కాశ్మీర్‌లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు...

మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు… తౌకీర్ రజాఖాన్

Muslims Protest against Hate Speech ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం, జనవరి 7న వేలాది...

మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ‌ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి

కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి...

కోవిడ్ టాబ్లెట్లు: దేశ౦లోనే తొలిసారిగా హైదరాబాద్‌ మార్కెట్‌లోకి విడుదల‌

Molnupiravir Covid Tablets: కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి తయారి చేసిన ఔషద౦ మోల్నుపిరావిర్ క్యాప్సూల్స్ ఇ౦డియాలో మొదటిసారిగా హైదరాబాద్ మార్కెట్...

మహాత్మా గాంధీని దుర్భాషలాడిన హిందూ మత నాయకుడు కాళీచరణ్ అరెస్టు

మహాత్మా గాంధీని దుర్భాషలాడారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదైన నాలుగు రోజుల తర్వాత మధ్యప్రదేశ్‌కు చెందిన హిందూ మత నాయకుడు కాళీచరణ్ మహారాజ్‌ను ఛత్తీస్‌గఢ్...

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ: FCRA రిజిస్ట్రేషన్‌ రెన్యూవల్ తిరస్కరి౦చిన కేంద్రం

మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి ( కోల్‌కతా) చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను కేంద్ర మంత్రిత్వ శాఖ స్తంభింపజేసింది అని...