రాజకీయ౦
మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు… తౌకీర్ రజాఖాన్
Muslims Protest against Hate Speechఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్లోని బరేలీలో శుక్రవారం, జనవరి 7న వేలాది మంది ముస్లింలు, హరిద్వార్ 'ధరం సంసద్'లో జరిగిన విద్వేషపూరిత...
మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి
కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి చేశారు.ఈ ఘటన డిసెంబర్ 29న బెళగావి జిల్లా ముదలగి...
మహాత్మా గాంధీని దుర్భాషలాడిన హిందూ మత నాయకుడు కాళీచరణ్ అరెస్టు
మహాత్మా గాంధీని దుర్భాషలాడారనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదైన నాలుగు రోజుల తర్వాత మధ్యప్రదేశ్కు చెందిన హిందూ మత నాయకుడు కాళీచరణ్ మహారాజ్ను ఛత్తీస్గఢ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతడిని ఛత్తీస్గఢ్కు తీసుకువస్తున్నామని,...
మిషనరీస్ ఆఫ్ ఛారిటీ: FCRA రిజిస్ట్రేషన్ రెన్యూవల్ తిరస్కరి౦చిన కేంద్రం
మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి ( కోల్కతా) చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను కేంద్ర మంత్రిత్వ శాఖ స్తంభింపజేసింది అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేసిన...
ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలి: తేజస్వీ సూర్య
దేశంలో 'హిందూ పునరుజ్జీవనం' సాధించేందుకు ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలని బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పిలుపునిచ్చారు. అయితే అనూహ్య౦గా అతను తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కు తీసుకు౦టున్నట్లు ట్వీట్ చేసారు.డిసెంబర్...
ముస్లింలపై యుద్ధానికి సిద్ధమవ్వ౦డి, మ౦చి ఆయుదాలు పట్టుకో౦డి: నర్సింగానంద్
హరిద్వార్లో జరిగిన మూడు రోజుల 'ధరం సంసద్'లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని హింస మరియు హత్యలకు పిలుపునిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు జరిగాయని The Indian Express నివేది౦చి౦ది.యుపిలో అనేక కేసులను ఎదుర్కొంటున్న వివాదాస్పద...


