అందుకే పవన్ కల్యాణ్‌ను కలిశాను: అంబటి రాయుడు

Date:

Share post:

భారత్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశాక ఆసక్తికర ట్వీట్ (Ambati Rayudu met Pawan Kalyan) చేశారు. ఇటీవల వైసీపీ పార్టీ లో చేరిన అంబటి రాయుడు.. కొద్దిరోజులకే ఆ పార్టీకి రాజీనామా తెలిపిన విషయం తెలిసిందే.

అయితే పవన్ కల్యాణ్‌ను ఎందుకు కలిశానన్న విషయంపై రాయుడు స్పష్టత ఇచ్చారు. ఈ విషయాన్ని పవన్ తో భేటీ అనంతరం తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు.

రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉంటానని ఆయన ఇటీవలే ప్రకటన అనంతరం ఆ నిర్ణయం తీసుకునే ముందు పవన్ కల్యాణ్ ను కలవాలని తన శ్రేయోభిలాషులు చెప్పారని రాయుడు అన్నారు. అందుకే తానే పవన్ కల్యాణ్ ను కలిశానని ట్వీట్ లో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా తాను సేవలు అందించేందుకే గాను రాజకీయాల్లోకి వచ్చానని అంబటి రాయుడు అన్నారు. తన ఆశయాన్ని నెరవేర్చుకునేందుకే వైసీపీలో చేరారని… అయితే వైసీపీతో ప్రయాణంలో తన కలలు నెరవేరవని అర్థమయిందని. అలాగే తన భావజాలం, పవన్ భావజాలం ఒకే ఉన్నాయని అన్నారు.

పవన్ తో రాయుడు భేటీ (Ambati Rayudu met Pawan Kalyan):

ALSO READ: పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ప్లాన్ నా దగ్గర ఉంది: కేఏ పాల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

పిఠాపురంలో పవన్ ఓడించి తీరుతా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు....

టీడీపీ కి యనమల కృష్ణుడు రాజీనామా

ఏపీ లో ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత యనమల కృష్ణుడు టీడీపీ పార్టీకి రాజీనామా...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్

ఈ రోజు (గురువారం) కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నామినేషన్...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

Pothina Mahesh: వైసీపీలో చేరిన పోతిన మహేష్

జనసేన పార్టీకు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీ పార్టీలో (Pothina Venkata Mahesh...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...