HYD: పీజీ ఉమెన్స్ హాస్టల్ బాత్రూంలోకి చొరబడ్డ ఇద్దరు ఆగంతకులు

Date:

Share post:

సికింద్రాబాద్ పీజీ ఉమెన్స్ హాస్టల్ లో కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం బేగంపేట్ లోని మహిళా పీజీ హాస్టల్ బాత్రూంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు (Unknown Person enter Begumpet PG Womens Hostel) చొరబడ్డారు. ఈ సంఘటన విద్యార్థినుల్లో తీవ్ర కలకలం, భయాందోళనలకు గురి చేసింది.

మీడియా కధనం ప్రకారం… విద్యార్థులు ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించగా…… మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడు.

ఈ ఘటన పై స్పందిస్తూ… హాస్టల్ లో భద్రాతా లోపంపై విద్యార్థినుల ఆందోళన చేపట్టినట్లు సమాచారం. తమకు సరైన రక్షణ లేదంటూ రోడ్డుపై స్టూడెంట్స్ నిరసన దిగారు.

సీసీ కెమెరాలు లేవని, వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మరియు వీసీ రావాలని విద్యార్థినుల కోరారు. నిండుతుందని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

పీజీ ఉమెన్స్ హాస్టల్ లో కలకలం (Unknown person enter Begumpet PG Womens Hostel):

ALSO READ: ఎన్టీఆర్ ఘాట్ వద్ Jr NTR ఫ్లెక్సీలు తొలగింపు… వైరల్ వీడియో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Telangana: పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ: పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల (TS SSC 10th results 2024 released) అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్య...

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి

ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి చెందారు (Doordarshan News Reader Shanti Swaroop Died). దూరదర్శన్‌లో తొలి తెలుగు...

రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్...

రైతుల కోసం రేపు బండి సంజయ్ ‘రైతు దీక్ష’

Telangana: రైతుల కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష పేరుతో నిరసన తెలిపనున్నారు (Bandi Sanjay...

తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధా క్రిష్ణన్

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా నేపథ్యంలో కేంద్రం కొత్త గవర్నర్ నియామకాన్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్...

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు పంపినట్లు సమాచారం (Telangana...

మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మన్నె జీవన్ రెడ్డి పేరును ప్రకటించింది (Manne Jeevan Reddy...

ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్

ప్రముఖ తెలుగు నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు (Ex Minister Babu Mohan joins Praja Shanthi...

కేటిఆర్… దమ్ముంటే ఒక్క సీట్ గెల్వు: రేవంత్ రెడ్డి సవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క...