విశాఖపట్నంలో పరుగులు తీయనున్న మెట్రో రైలు… శంకుస్థాపన ఖరారు

Date:

Share post:

Vishakapatnam Metro Rail Foundation: ఆంధ్రప్రదేశ్ విశాఖ వాసులకు శుభవార్త. రాష్ట్రంలోనే  తొలిసారి విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు జనవరి 15న  శంకుస్థాపన ముహూర్తం ఖరారు చేసింది వైసీపీ ప్రభుత్వం. అయితే ఇప్పటికే ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, లక్నో మొదలగు నగరాలలో మెట్రో రైల్ సర్వీసులు అందుబాటులో ఉన్న విషయం తెలిసినదే.

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న విశాఖపట్నం అభివృద్ధిపై సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. నగరంలో తొలి విడత మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది’, అని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా నించి ప్రకటిచడం జరిగింది.

ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలుత రూ. 9,699 కోట్ల (అంచన) వ్యయంతో 76 కి.మీ లైట్ మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగగానే మొత్తం 42 స్టేషన్లతో 3 కారిడార్లను ఏర్పాటు చేయనుంది. అయితే ఈలోగా నిధుల సమీకరణ వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి మెట్రో రైల్ కార్పొరేషన్ కు ఆదేశాలు జారిచేసినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం రాజధానిగా మారబోతున్న తరుణంలో సీఎం జగన్ ఈ ప్రాంత అభివృద్ధి పై ఇప్పుడు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు గాను… తొలి విడత మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది వైసీపీ ప్రభుత్వం.

ALSO READ: చంద్రబాబుని నమ్మొద్దు- ఎంఐఎం అధినేత ఓవైసీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

రాజస్థాన్ లో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Rajasthan Elections 2023: రాజస్థాన్ లో నేడు అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. 199 స్థానాలకు గాను ఒకే విడతలో శనివారం ఉదయం...

ప్రకాష్ రాజ్ కు షాక్… 100 కోట్ల పోంజీ స్కాం లో నోటీసులు

Prakash Raj Summoned in Ponzi Scam: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ షాక్ ఇచ్చింది. రూ. 100 కోట్ల...

ఢిల్లీ లో దారుణం… బిరియాని డబ్బుల కోసం యువకుడి హత్య

Delhi Minor Biryani Murder: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఢిల్లీ లోని ఈశాన్య ప్రాంతంలో కేవలం రూ.350...

ఐదు రాష్ట్రాలల్లో రూ.1,760 కోట్లు పట్టివేత… తెలంగాణే టాప్

Election Commission seized 1760 crore: ఐదు రాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లని ప్రలోభపరచేందుకు పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతున్నట్లు...

విశాఖ షిప్పింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం… 40 బొట్లు దగ్ధం

Vizag fishing harbour fire accident: విశాఖ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఫిషింగ్ హార్బర్ లోని ఓ బోటులో...

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 36 మంది మృతి

Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దొడ్డ ప్రాంతంలో అస్సార్ వద్ద ఒక బస్సు లోయలో...

మందకృష్ణ మాదిగ మోడీకి అమ్ముడుపోయాడు: కేఏ పాల్

KA Paul Comments on Manda Krishna Madiga: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో పోటీచేసుందుకుగాను తమ పార్టీకి ఎలక్షన్ సింబల్ ఇవ్వలేదని...

నాంపల్లి లో ఘోర అగ్ని ప్రమాదం… ఏడుగురు మృతి

Nampally Fire Accident: హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఓ...

సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

Chandra Mohan Death: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా...

కర్ణాటకలో మహిళా ప్రభుత్వ అధికారి దారుణ హత్య

Karnataka Woman Officer Pratima Murdered: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి బెంగళూరులో నివాసం ఉంటుంది ఒక మహిళా ప్రభుత్వ...

Vijayawada: ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి

Vijayawada Bus Stand Accident: విజయవాడ బస్సు స్టాండ్ లో ఆర్టీసీ బస్సు భీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రు బస్సు స్టాండ్ లో...

Hardik Pandya: వరల్డ్ కప్ నుంచి వైదొలిగిన హార్దిక్ పాండ్య

Hardik Pandya ruled out of World Cup 2023: ఇండియా క్రికెట్ అభిమానులకు చేదు వార్త. చీలి మండ గాయంతో కొన్ని...