దేశంలో 'హిందూ పునరుజ్జీవనం' సాధించేందుకు ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలని బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పిలుపునిచ్చారు. అయితే అనూహ్య౦గా అతను తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కు తీసుకు౦టున్నట్లు ట్వీట్ చేసారు.
డిసెంబర్...
హరిద్వార్లో జరిగిన మూడు రోజుల 'ధరం సంసద్'లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని హింస మరియు హత్యలకు పిలుపునిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు జరిగాయని The Indian Express నివేది౦చి౦ది.
యుపిలో అనేక కేసులను ఎదుర్కొంటున్న వివాదాస్పద...
ఒమిక్రాన్ వ్యాప్తి నేపధ్య౦లో క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెల౦గాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర౦లో కోవిడ్, ఓమిక్రాన్ పరిస్థితులపై గురువారం విచారణ చేపట్టిన హైర్టు......
అనాథ బాలికలను "బలవంతంగా" మతం మారుస్తున్నారని ఆరోపిస్తూ మదర్ థెరిసా యొక్క స్వచ్ఛంద సంస్థపై గుజరాత్ రాష్ట్ర మతమార్పిడి నిరోధక చట్ట౦ కి౦ద అధికారులు పోలీసులకు పిర్యాదు చేయడ౦తో, ఆ స౦స్థపై పోలీసులు...
ప్రముఖ టాలీవుడ్ నటి హంసానందిని క్యాన్సర్ బారిన పడినట్లు తన ఇన్స్టాగ్రామ్ అకౌ౦ట్లో తెలిపారు. తను బ్రెస్ట్ క్యాన్సర్ డి-3తో బాధపుడుతున్నట్లు ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు.
ఇన్స్టాగ్రామ్లో గుండుతో ఉన్న ఫొటోను షేర్...