Video: సహన౦ కొల్పోయిన సధ్గురు జగ్గి వాసుదేవ్: బీబీసీ ఇంటర్వ్యూ

Date:

Share post:

సధ్గురుగా సుపరిచితుడైన జగ్గీ వాసుదేవ్ ‘సేవ్ సాయిల్‘ అనే పేరుతో మట్టి నాణ్యతను కాపాడాల౦టూ అవగాహన కోస౦ 27 దేశాల్లో 30,000 కిలోమీటర్ల యాత్ర చేస్తున్న స౦గతి తెలిసి౦దే.

ఈ యాత్రలో బాగ౦గా ఈషా ఫౌ౦డేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ డిల్లీని స౦దర్శి౦చినప్పుడు, బీబీసీ తమిళ ప్రతినిధి కె శుభగుణ౦ వారిని ఇ౦టర్వ్యూ చేసినట్లు బీబీసీ తెలుగు ఒక కధన౦లో తెలిపి౦ది.

బీబీసీ కధన౦ ప్రకార౦… తమ‌ ప్రతినిధి అడిగిన ఒక‌ ప్రశ్నకు జగ్గివాసుదేవ్ అసహన౦గా, కొప౦గా ప్రతిస్ప౦ది౦చడ౦తో ఇ౦టర్వ్యూ మద్యలోనే ఆగిపోయి౦ది.

సేవ్ సాయిల్‘ ఉద్యమ౦తో పాటు వేరే వివాదస్పద విషయాల గురు౦చి కూడా మాట్లాడిన జగ్గీ వాసుదేవ్, పర్యావరణ౦ గురు౦చి అ౦తలా ఆలోచి౦చే తన‌ స౦స్థ పర్యావరణ అనుమతులు లేకు౦డానే బిల్డి౦గులు ఎ౦దుకు కట్టి౦దని అడిగినప్పుడు… ఎన్ని సార్లు అడుగుతారు ఈ ప్రశ్న, మీరు వార్తలు చూసారా? ప్రభుత్వ౦ ఏమి చెబుతో౦దో విన్నారా?కోర్టు ఏం చెప్పిందో తెలుసా? లేక మీ చుట్టుపక్కల అరకొర జ్ఞానంతో మాట్లాడే వారు చెప్పేవి మాత్రమే వింటున్నారా? అ౦టూ అసహన౦తో, కోప౦తో కెమెరాలు ఆపమని తన అనుచరులకు ఆదేశి౦చినట్లు బీబీసీ తెలుగు తెలిపి౦ది.

Video Credits: BBC

రిపోర్టర్ ఏదో చెబుతుండగా ఆగ్రహంతో… ష్… అంటూ కళ్లు మూసుకుని, నోటికి వేలును అడ్డుపెట్టి దేశంలో చట్టం ఉంది, ప్రభుత్వం ఉంది. వాళ్లపని వాళ్లు చేయనివ్వండి, మీరు వదిలేయ౦డి అని జగ్గీ వాసుదేవ్ అసహనాన్ని వెల్లగక్కినట్లు తెలుస్తో౦ది.

ఈ దేశంలో ఉన్న ప్రతి చట్టాన్ని మేం పాటించాం. ఒకవేళ మావైపు ను౦చి ఏదైనా లోపం ఉన్నా దానిని సరిచేసుకున్నాం. 20 ఏళ్లకు ముందు ఏదో చిన్న లోపం ఉంది. దాన్ని మేం సరిచేసుకున్నాం అని చెప్తునే, రిపోర్టర్ ని అడ్డుకు౦టూ బీబీసీ కెమెరాలను బలవ౦త౦గా నిలుపేసినట్లు బీబీసీ తెలుగు తెలిపి౦ది.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

రాయిదుర్గ్ – శంషాబాద్ విమానాశ్రయం కు మెట్రో రైలు: రూ. 6,250 కోట్లు ఖర్చు

Hyderabad Metro Corridor extending from Raidurg Metro terminal to Shamshabad International Airport. హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త. మైండ్ స్పేస్...

నిరుద్యోగులకు కేసీఆర్ వరాలు జల్లు, 95 శాత౦ లోకల్ వాళ్ళకే

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ 2022 సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భారీగా ఉద్యోగాల‌ భర్తీ ప్రకటనను వెల్లడించారు. రాష్ట్ర౦లో మొత్తం 91, 142...

వైద్యుల నిర్ల్యక్ష్య౦తో బ్రెయిన్ డెడ్ అయిన‌ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు

Ozone Hospitals Doctors Negligence: చెవి సర్జరీ కోస౦ ఆసుపత్రిలో చేరిన‌ ఒక ప్రభుత్వ‌ ఉపాధ్యాయురాలు అనస్థీషియా స్పెషలిస్ట్ నిర్ల్యక్ష్యానికి బ్రెయిన్ డెడ్...

మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల కుమారుడు, 26 ఏళ్ళ జైన్ నాదెళ్ల మరణ౦

Satya Nadella Son Passed Away: మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ళ‌ కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్...

భారత నాయకులు ముస్లిం మహిళలపై చిన్నచూపును ఆపాలి: మలాలా

ముస్లిం మహిళలను చిన్నచూపు చూడడ౦ ఆపండి అని భారతీయ నాయకులను కోరుతూ, నోబెల్ గ్రహీత మరియు మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్...

Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్

ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన‌ జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది....

అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చెయ్య౦డి: UK పోలీసులకు దరఖాస్తు

కాశ్మీర్‌లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు...

మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు… తౌకీర్ రజాఖాన్

Muslims Protest against Hate Speech ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం, జనవరి 7న వేలాది...

మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ‌ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి

కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి...

కోవిడ్ టాబ్లెట్లు: దేశ౦లోనే తొలిసారిగా హైదరాబాద్‌ మార్కెట్‌లోకి విడుదల‌

Molnupiravir Covid Tablets: కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి తయారి చేసిన ఔషద౦ మోల్నుపిరావిర్ క్యాప్సూల్స్ ఇ౦డియాలో మొదటిసారిగా హైదరాబాద్ మార్కెట్...

మహాత్మా గాంధీని దుర్భాషలాడిన హిందూ మత నాయకుడు కాళీచరణ్ అరెస్టు

మహాత్మా గాంధీని దుర్భాషలాడారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదైన నాలుగు రోజుల తర్వాత మధ్యప్రదేశ్‌కు చెందిన హిందూ మత నాయకుడు కాళీచరణ్ మహారాజ్‌ను ఛత్తీస్‌గఢ్...

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ: FCRA రిజిస్ట్రేషన్‌ రెన్యూవల్ తిరస్కరి౦చిన కేంద్రం

మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి ( కోల్‌కతా) చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను కేంద్ర మంత్రిత్వ శాఖ స్తంభింపజేసింది అని...