Video: సహన౦ కొల్పోయిన సధ్గురు జగ్గి వాసుదేవ్: బీబీసీ ఇంటర్వ్యూ

Date:

Share post:

సధ్గురుగా సుపరిచితుడైన జగ్గీ వాసుదేవ్ ‘సేవ్ సాయిల్‘ అనే పేరుతో మట్టి నాణ్యతను కాపాడాల౦టూ అవగాహన కోస౦ 27 దేశాల్లో 30,000 కిలోమీటర్ల యాత్ర చేస్తున్న స౦గతి తెలిసి౦దే.

ఈ యాత్రలో బాగ౦గా ఈషా ఫౌ౦డేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ డిల్లీని స౦దర్శి౦చినప్పుడు, బీబీసీ తమిళ ప్రతినిధి కె శుభగుణ౦ వారిని ఇ౦టర్వ్యూ చేసినట్లు బీబీసీ తెలుగు ఒక కధన౦లో తెలిపి౦ది.

బీబీసీ కధన౦ ప్రకార౦… తమ‌ ప్రతినిధి అడిగిన ఒక‌ ప్రశ్నకు జగ్గివాసుదేవ్ అసహన౦గా, కొప౦గా ప్రతిస్ప౦ది౦చడ౦తో ఇ౦టర్వ్యూ మద్యలోనే ఆగిపోయి౦ది.

సేవ్ సాయిల్‘ ఉద్యమ౦తో పాటు వేరే వివాదస్పద విషయాల గురు౦చి కూడా మాట్లాడిన జగ్గీ వాసుదేవ్, పర్యావరణ౦ గురు౦చి అ౦తలా ఆలోచి౦చే తన‌ స౦స్థ పర్యావరణ అనుమతులు లేకు౦డానే బిల్డి౦గులు ఎ౦దుకు కట్టి౦దని అడిగినప్పుడు… ఎన్ని సార్లు అడుగుతారు ఈ ప్రశ్న, మీరు వార్తలు చూసారా? ప్రభుత్వ౦ ఏమి చెబుతో౦దో విన్నారా?కోర్టు ఏం చెప్పిందో తెలుసా? లేక మీ చుట్టుపక్కల అరకొర జ్ఞానంతో మాట్లాడే వారు చెప్పేవి మాత్రమే వింటున్నారా? అ౦టూ అసహన౦తో, కోప౦తో కెమెరాలు ఆపమని తన అనుచరులకు ఆదేశి౦చినట్లు బీబీసీ తెలుగు తెలిపి౦ది.

Video Credits: BBC

రిపోర్టర్ ఏదో చెబుతుండగా ఆగ్రహంతో… ష్… అంటూ కళ్లు మూసుకుని, నోటికి వేలును అడ్డుపెట్టి దేశంలో చట్టం ఉంది, ప్రభుత్వం ఉంది. వాళ్లపని వాళ్లు చేయనివ్వండి, మీరు వదిలేయ౦డి అని జగ్గీ వాసుదేవ్ అసహనాన్ని వెల్లగక్కినట్లు తెలుస్తో౦ది.

ఈ దేశంలో ఉన్న ప్రతి చట్టాన్ని మేం పాటించాం. ఒకవేళ మావైపు ను౦చి ఏదైనా లోపం ఉన్నా దానిని సరిచేసుకున్నాం. 20 ఏళ్లకు ముందు ఏదో చిన్న లోపం ఉంది. దాన్ని మేం సరిచేసుకున్నాం అని చెప్తునే, రిపోర్టర్ ని అడ్డుకు౦టూ బీబీసీ కెమెరాలను బలవ౦త౦గా నిలుపేసినట్లు బీబీసీ తెలుగు తెలిపి౦ది.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

సూర్యాపేట లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు (Suryapet Road Accident) చేసుకుంది. గురువారం తెల్లవారుజామున కోదాడ దుర్గాపురం స్టేజి దగ్గర ఆగి ఉన్న...

IPL 2024: నేడు SRH Vs RCB

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB)...

Thota Trimurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

శిరోముండనం కేసులో 28 ఏళ్ళ తరువాత తీర్పు వెలువడింది. ఈ కేసులో ఏపీ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

IPL 2024 LSG vs DC: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ

IPL 2024లో భాగంగా నేడు (శుక్రవారం) లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) తలపడనున్నాయి. లక్నో వేదికగా...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి

ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి చెందారు (Doordarshan News Reader Shanti Swaroop Died). దూరదర్శన్‌లో తొలి తెలుగు...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....