ఈసారి జగన్ కు ఓటమి తప్పదు: ప్రశాంత్ కిషోర్

Date:

Share post:

ఏపీలో మరికొన్ని రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishor Comments on Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఈసారి జగన్ ప్రభుత్వానికి ఓటమి (Jagan is Losing Big in AP Elections 2024) తప్పదని… టీడీపీ అధికారం లోకి వస్తుంది అని జోస్యం చెప్పారు. ప్రశాంత్ కిషోర్ జగన్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) మాట్లాడుతూ… సీఎం జగన్ ప్యాలెస్ లో కుర్చీని పథకాల పేరుతో డబ్బులు పంచిపెడుతున్నారని… దాని వాళ్ళ ఓట్లు పడవని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని… ఉచిత పథకాల కంటే ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని… సీఎం జగన్ ఎం చేసిన ఈసారి ఎన్నికల్లో గెలవడం కష్టమేనని స్పష్టం చేశారు.

అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కి ఎదురైన పరాభవమే ఈసారి ఆంధ్రలో జగన్ కూడా ఎదురవుతుంది. ప్రజలకు ఉచిత పథకాల ద్వారా డబ్బు పంచి ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం కేవలం మూర్ఖత్వం అంటూ కౌంటర్ వేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించే అవకాశాలున్నాయి అని చెప్పుకొచ్చారు .

అయితే గత ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్… ప్రస్తుతం ఆయన ఆ బాధ్యతల నుంచి దూరంగా ఉన్న విష్యం తెలిసినదే.

జగన్ కు ఓటమి తప్పదు (Prashanth kishore Comments on Jagan):

ALSO READ: టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

Newsletter Signup

Related articles

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

పిఠాపురంలో పవన్ ఓడించి తీరుతా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు....

టీడీపీ కి యనమల కృష్ణుడు రాజీనామా

ఏపీ లో ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత యనమల కృష్ణుడు టీడీపీ పార్టీకి రాజీనామా...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్

ఈ రోజు (గురువారం) కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నామినేషన్...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

Pothina Mahesh: వైసీపీలో చేరిన పోతిన మహేష్

జనసేన పార్టీకు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీ పార్టీలో (Pothina Venkata Mahesh...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...