గద్వాల్: బోల్తాపడ్డ ప్రైవేట్ బస్సు… మహిళా సజీవ దహనం

Date:

Share post:

జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది (Road Accident in Jogulamba Gadwal District). హైదరాబాద్‌ నుంచి చిత్తూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు షనల్ హైవే 44పై బోల్తా పడడంతో మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న ఈ ఓ మహిళ సజీవ దహనం కాగా..  మంటల నుంచి బయటకి వచ్చే క్రమంలో మరో 12 మంది తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.

ఈ విషయం పట్ల సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆ మంటల్ని అదుపులోకి తీస్కొని వచ్చారు.

గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident in Jogulamba Gadwal District):

ALSO READ: గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

సూర్యాపేట లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు (Suryapet Road Accident) చేసుకుంది. గురువారం తెల్లవారుజామున కోదాడ దుర్గాపురం స్టేజి దగ్గర ఆగి ఉన్న...

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...

Bangladesh: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం… 44 మంది మృతి

బాంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి బాంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని (Dhaka) ఒక ఏడంతస్తుల రెస్టారెంట్లో భారీ అగ్ని...

జార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం…12 మంది మృతి

బుధ‌వారం రాత్రి జార్ఖండ్‌లో ఘోర రైలు ప్ర‌మాదం చోటుచేసుకుంది (Jharkhand Train Accident). అసనోల్ డివిజన్ జంతారా ప్రాంతంలో రైల్వే ట్రాక్ దాటుతున్న...

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు (Secunderabad Cantonment MLA Lasya Nanditha Died in...

సిద్దిపేట సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా...

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం…ఆరుగురు మృతి

ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దెహాత్ జిల్లా లో ఓ కారు అదుపుతప్పి...

చైనా లో భారీ అగ్ని ప్రమాదం… 13 మంది మృతి

చైనా లో భారీ అగ్ని ప్రమాద చోటుచేసుకుంది. శనివారం, హెనాన్‌లోని స్కూల్ హాస్టల్‌లో మంటలు చెలరేగడంతో (China School Dormitory Fire Accident)...

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినట్లు సమాచారం (Charminar Express Derailed). చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్‌...

మధ్యప్రదేశ్ లో బస్సు ప్రమాదం… 12 మంది సజీవదహనం

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి గుణ జిల్లాలో... ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు ట్రక్కును ఢీకొట్టడం (Guna Bus...

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు అమ‌లాపురం వాసులు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అమెరికాలోని టెక్సాస్ హైవేలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంకు చెందిన ఒకే కుటుంబానికి...

అనంతపురం లో విషాదం… బస్సు-ట్రాక్టర్ ఢీ: నలుగురు మృతి

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున గార్లదిన్నె మండలం కర్నూలు సమీపంలో వోల్వో బస్సు ట్రాక్టర్ను ఢీ (Bus Accident in...