జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 36 మంది మృతి

Date:

Share post:

Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దొడ్డ ప్రాంతంలో అస్సార్ వద్ద ఒక బస్సు లోయలో అదుపుతప్పి పడిపోయింది. ఈ విషాద ఘటనలో 36 మంది మృతి చెందగా… మరో 19 మందికి గాయాలయినట్లు సమాచారం.

కిష్త్వర్‌ నుంచి జమ్ముకి వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.

ఈ ప్రమాదం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘జమ్ముకశ్మీర్‌లోని దోడాలో జరిగిన బస్సు ప్రమాదం కలకలం రేపుతోంది. తమ సన్నిహితులను, ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని మోదీ పేర్కొన్నారు.

ప్రమాదం లో మరణించిన ప్రతి కుటుంబానికి రూ.2 లక్షలు ఎక్స్ గ్రేషియా అలాగే గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్ గ్రేషియా ఇవ్వబడుతుంది అని తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం (Assar Bus Accident):

Jammu Kashmir Bus Accident:

ALSO READ: నాంపల్లి లో ఘోర అగ్ని ప్రమాదం… ఏడుగురు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ఢిల్లీ లో దారుణం… బిరియాని డబ్బుల కోసం యువకుడి హత్య

Delhi Minor Biryani Murder: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఢిల్లీ లోని ఈశాన్య ప్రాంతంలో కేవలం రూ.350...

విశాఖ షిప్పింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం… 40 బొట్లు దగ్ధం

Vizag fishing harbour fire accident: విశాఖ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఫిషింగ్ హార్బర్ లోని ఓ బోటులో...

నాంపల్లి లో ఘోర అగ్ని ప్రమాదం… ఏడుగురు మృతి

Nampally Fire Accident: హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఓ...

కర్ణాటకలో మహిళా ప్రభుత్వ అధికారి దారుణ హత్య

Karnataka Woman Officer Pratima Murdered: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి బెంగళూరులో నివాసం ఉంటుంది ఒక మహిళా ప్రభుత్వ...

Vijayawada: ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి

Vijayawada Bus Stand Accident: విజయవాడ బస్సు స్టాండ్ లో ఆర్టీసీ బస్సు భీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రు బస్సు స్టాండ్ లో...

Bihar Train Accident: పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్సప్రెస్స్… నలుగురు మృతి

Bihar North East Express Train Accident: బీహార్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నుంచి అసోంకు బయలుదేరుతున్ననార్త్‌ ఈస్ట్‌...

పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి… పండగ వేళ విషాదం, 52 మంది మృతి

Pakistan Suicide Bomb Blast: పండుగ వేళ పాకిస్తాన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఒక...

26 ఏళ్ళ టెక్ సీఈఓ దారుణ హత్య… అదుపులోకి అనుమానితుడు!

EcoMap CEO dead: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. 26 ఏళ్ళ ఒక టెక్ కంపెనీ సీఈఓ పావా లాపెరి చిన్న వయసులోనే దారుణ...

అన్నమయ్య జిల్లా: తిరుమల దర్శనం అనంతరం ఘోర రోడ్డు ప్రమాదం

Annamayya District Road Accident: అన్నమయ్య జిల్లలో విషాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శం పూర్తి చేసుకుని భక్తులు తిరిగి ఇంటికి వెళ్తుండగా...