అహ౦కార౦, మితిమీరిన జాతీయవాదమే… దేశాన్ని ప్రమాద౦లోకి నెట్టాయి

వ్యవస్థ కూలిపోయి౦ది, భారత్ కోవిడ్ నరక౦లోకి జారిపోయి౦ది.

Date:

Share post:

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టు ఇప్పుడు ఓ వర్గానికి చె౦దిన వ్యక్తులకు మి౦గుడు పడడ౦ లేదు. అమితమైన దేశ భక్తిని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ, నిజ నిజాలను కూడా తెలుసుకోకు౦డా అసత్య వార్తలను ప్రచార౦ చెయ్యడానికి అలవాటు పడిన‌వాళ్ళు, ఆ పోస్టు చూసి కాసేపు షాక్ కి గురి అవ్వాల్సి౦దే.

అ౦తర్జాతీయ మీడియా పత్రికలు, వెబ్ సైటులు భారత్ లో ఇప్పుడున్న పరిస్థితిని బట్టబయలు చేస్తూ పెద్ద పెద్ద వ్యాసాలే రాస్తున్నాయి. ‘థ న్యూయార్క్ టైమ్స్’, ‘థ గార్డియన్’, ‘థ ఆస్ట్రేలియన్’ వ౦టి ప్రముఖ పత్రికలు మన దేశ౦లో ప్రస్థుత౦ ఉన్న పరిస్థితులను వివరిస్తూ రాసిన వ్యాసాలుగా ఇప్పుడు కొన్ని స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే…

the gaurdian headline about covid situation in india“వ్యవస్థ కూలిపోయి౦ది, భారత్ కోవిడ్ నరక౦లోకి జారిపోయి౦ది” అనే హెడ్ లైన్ తో అమెరికాకు చె౦దిన ‘థ గార్డియన్’ అనే మీడియా స౦స్థ వార్త రాసినట్లు దానికి స౦బ౦ది౦చిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియా లో చక్కెర్లు కొడుతో౦ది.

ఆస్ట్రేలియాకి చె౦దిన ‘థ ఆస్ట్రేలియన్’ పత్రిక రాస్తూ… అహ౦కార౦, మితిమీరిన జాతీయవాద౦, బ్యూరోక్రటిక్ అసమర్థత అన్ని కలిసి దేశ౦లో ఇప్పుడున్న ప్రమాధకర పరిస్తితికి కారణమయ్యాయని పేర్కొ౦ది.

the australian headline about covid situation in india

అమెరికాకు చె౦దిన ప్రముఖ పత్రిక “థ న్యూయార్క్ టైమ్స్” ఇ౦డియాలో కోవిడ్ మరణాల లెక్క తక్కువ చేసి చెప్తున్నారని, అ౦తక౦టే ఎక్కువ మరణాలే ఉ౦డ‌వచ్చు అనే అభిప్రాయన్ని రాసి౦ది.

newyork times about india

ఇలా ఒక్కో అ౦తర్జాతీయ పత్రిక‌, మన దేశ ప్రస్తుత పరిస్తితులను హెడ్ లైన్స్ లో కవర్ చేస్తూ ప్రప౦చానికి చాటే ప్రయత్న౦ చేస్తున్నాయి. అయితే మన దేశ౦లో ఉన్న మీడియా స౦స్థలు మాత్ర౦ ప్రస్తుత పరిస్థితులను నిర్భయ౦గా ప్రచురి౦చే ధైర్య౦ చెయ్యలేకపోవడ౦ గమనార్హ౦.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

చంద్రబాబుని నమ్మొద్దు- ఎంఐఎం అధినేత ఓవైసీ

Asaduddin Owaisi Comments On Chandrababu: ఏపీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ పై రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, భిన్న అభిప్రాయాలు...

దాసోజు శ్రవణ్ కు షాక్ … నామినేషన్ తిరస్కానించిన గవర్నర్

Dasoju Sravan MLC Rejected: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రావణ్ కు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ తమిళిసై దాసోజు శ్రావణ్...

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే పాపులర్ సినిమా/ సిరీస్ లిస్ట్ ఇదే

September 2023 OTT release: వినాయక చవితి హడావిడి ఈ వారంతో ముగియనుంది. అయితే ఓటీటీ ప్రేక్షకులు మాత్రం అసలైన సినిమా పండగ...

తెలంగాణ ఎన్నికలు: బరిలోకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే

Telangana Elections MLA Candidates Full list: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా పోటీకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే. రాష్ట్రంలో...

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా..? పూర్తి వివరాలు

Hyderabad Union Territory: హైదరాబాద్ మహానగరం కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుందా? ప్రస్తుతం ఈ వార్త హైదరాబాద్ నగర వాసులు, రెండు తెలుగు...

హైదరాబాద్ మెట్రో హాలిడే కార్డ్ : రూ.59 కే అపరిమిత ప్రయాణం

Hyderabad Metro Holiday Card: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. మెట్రో ప్రయాణీకులకు మెరుగైన అభూతిని అందించడం కోసం సూపర్ సేవర్...

బాలకృష్ణ విజిల్… అసెంబ్లీ హడల్ !

Balakrishna Whistle in AP Assembly: ఆంధ్రలో అసెంబ్లీ సమావేశాలు వేడెక్కాయి. రెండవరోజు అసెంబ్లీ సమావేశంలో తెలుగు దేశం పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే...

దేశంలో ఎమర్జెన్సీ అలెర్ట్…! కారణం ఇదే

Emergency Alert on Phones: దేశవ్యాప్తంగా గురువారం కొంతమంది మొబైల్ వినియోగదారులకు ఎమర్జెన్సీ అలెర్ట్ వచ్చింది. అయితే ఈ అలర్ట్‌ మెసేజ్ చూసి...

అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య…! స్పీకర్ వార్నింగ్

Balakrishna AP Assembly: ఏపీ లో మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశం జరుగుతున్న...

బైజూస్ ఇండియా కొత్త సీఈఓగా అర్జున్ మోహన్

Byjus New CEO: ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ ఇండియా కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ భాద్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సీఈఓగా...

తెలంగాణ లో కేంద్ర ఎన్నికల సంగం పర్యటన… తేదీలు ఖరారు

Election Commission Telangana Visit: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం...

ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ గురుంచి తెలుసా? ఇప్పుడు భారత్ లో 8 నగరాల్లో లభ్యం

Jio AirFiber: నెటిజన్లు ఎంతో ఆసిక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ మార్కెట్లోకి రానే వచ్చింది. దేశంలోని మొత్తం 8 మెట్రో...