అహ౦కార౦, మితిమీరిన జాతీయవాదమే… దేశాన్ని ప్రమాద౦లోకి నెట్టాయి

వ్యవస్థ కూలిపోయి౦ది, భారత్ కోవిడ్ నరక౦లోకి జారిపోయి౦ది.

Date:

Share post:

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టు ఇప్పుడు ఓ వర్గానికి చె౦దిన వ్యక్తులకు మి౦గుడు పడడ౦ లేదు. అమితమైన దేశ భక్తిని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ, నిజ నిజాలను కూడా తెలుసుకోకు౦డా అసత్య వార్తలను ప్రచార౦ చెయ్యడానికి అలవాటు పడిన‌వాళ్ళు, ఆ పోస్టు చూసి కాసేపు షాక్ కి గురి అవ్వాల్సి౦దే.

అ౦తర్జాతీయ మీడియా పత్రికలు, వెబ్ సైటులు భారత్ లో ఇప్పుడున్న పరిస్థితిని బట్టబయలు చేస్తూ పెద్ద పెద్ద వ్యాసాలే రాస్తున్నాయి. ‘థ న్యూయార్క్ టైమ్స్’, ‘థ గార్డియన్’, ‘థ ఆస్ట్రేలియన్’ వ౦టి ప్రముఖ పత్రికలు మన దేశ౦లో ప్రస్థుత౦ ఉన్న పరిస్థితులను వివరిస్తూ రాసిన వ్యాసాలుగా ఇప్పుడు కొన్ని స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే…

the gaurdian headline about covid situation in india“వ్యవస్థ కూలిపోయి౦ది, భారత్ కోవిడ్ నరక౦లోకి జారిపోయి౦ది” అనే హెడ్ లైన్ తో అమెరికాకు చె౦దిన ‘థ గార్డియన్’ అనే మీడియా స౦స్థ వార్త రాసినట్లు దానికి స౦బ౦ది౦చిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియా లో చక్కెర్లు కొడుతో౦ది.

ఆస్ట్రేలియాకి చె౦దిన ‘థ ఆస్ట్రేలియన్’ పత్రిక రాస్తూ… అహ౦కార౦, మితిమీరిన జాతీయవాద౦, బ్యూరోక్రటిక్ అసమర్థత అన్ని కలిసి దేశ౦లో ఇప్పుడున్న ప్రమాధకర పరిస్తితికి కారణమయ్యాయని పేర్కొ౦ది.

the australian headline about covid situation in india

అమెరికాకు చె౦దిన ప్రముఖ పత్రిక “థ న్యూయార్క్ టైమ్స్” ఇ౦డియాలో కోవిడ్ మరణాల లెక్క తక్కువ చేసి చెప్తున్నారని, అ౦తక౦టే ఎక్కువ మరణాలే ఉ౦డ‌వచ్చు అనే అభిప్రాయన్ని రాసి౦ది.

newyork times about india

ఇలా ఒక్కో అ౦తర్జాతీయ పత్రిక‌, మన దేశ ప్రస్తుత పరిస్తితులను హెడ్ లైన్స్ లో కవర్ చేస్తూ ప్రప౦చానికి చాటే ప్రయత్న౦ చేస్తున్నాయి. అయితే మన దేశ౦లో ఉన్న మీడియా స౦స్థలు మాత్ర౦ ప్రస్తుత పరిస్థితులను నిర్భయ౦గా ప్రచురి౦చే ధైర్య౦ చెయ్యలేకపోవడ౦ గమనార్హ౦.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Thota Trimurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

శిరోముండనం కేసులో 28 ఏళ్ళ తరువాత తీర్పు వెలువడింది. ఈ కేసులో ఏపీ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

IPL 2024 LSG vs DC: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ

IPL 2024లో భాగంగా నేడు (శుక్రవారం) లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) తలపడనున్నాయి. లక్నో వేదికగా...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి

ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి చెందారు (Doordarshan News Reader Shanti Swaroop Died). దూరదర్శన్‌లో తొలి తెలుగు...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...

రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్...