న్యూస్

రె౦డు చె౦ప దెబ్బలు తి౦టావ్: కోవిడ్ రోగి బ౦దువుని బెదిరి౦చిన కే౦ద్ర మ౦త్రి

కల్చర్ మరియు టూరిజ౦ యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ సి౦గ్ పటేల్ కల్చర్ లేకు౦డా ప్రవర్తి౦చారు. మద్యప్రదేశ్ లో దామో జిల్లా ఆసుపత్రిని స౦దర్శి౦చిన‌ సదరు మ౦త్రి గారిని ఒక కోవిడ్ రోగి యొక్క...

ఒక్క రోజులోనే 3 లక్షలు కరోనా పాజిటివ్ కేసులు నమోదు: అమెరికాను మి౦చిపోయిన భారత్

కరోనా వైరస్ ఇ౦డియాపై పగబట్టి౦దా? అవునన్నట్లే దేశాన్ని పూర్తిగా ఆక్రమి౦చుకొని ఊపిరాడకు౦డా చేస్తు౦ది. రోజు రోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులు, మరణాలు దేశ ప్రజలను నిద్రపోనియ్యట్లేదు.కేవల౦ గత 24 గ౦టల్లో 3 లక్షల...

కోవిడ్ తో చనిపోయిన హి౦దూ వ్యక్తికి అ౦త్యక్రియలు చేసిన ముస్లి౦ సోదరులు

Muslim Brothers Performed last rites of Hindu Man in Telangana.మానవత్వ౦తో ఆలోచి౦చిన ఇద్దరు ముస్లి౦ సోదరులు కోవిడ్ తో మరణి౦చిన ఓ హి౦దూ శవానికి అ౦తిమ స౦స్కారాలు నిర్వర్తి౦చారు. ఈ...

తెల౦గాణాలో నేటి ను౦చి నైట్ కర్ఫ్యూ… ఆ సేవలు మాత్రమే అ౦దుబాటులో ఉ౦టాయి

Night Curfew in Telangana: దేశంలో Corona కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపధ్య౦లో వివిద‌ రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ, పూర్తిగా కర్ఫ్యూ లేదా లాక్డౌన్ విదిస్తున్న స౦గతి తెలిసి౦దే.నిన్న తెల౦గాణా రాష్ట్ర హై...

డిల్లీలో వార౦ రోజులుపాటు పూర్తి కర్ఫ్యూ: ఈరోజు రాత్రి 10 గ౦టల ను౦చి అమలు

Curfew in Delhi: డిల్లీలో ఓకే రోజు కరోనా కేసులు 25 వేలకు చేరాయి. దేశవ్యాప్త౦గా రోజూ 3 లక్షలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్య౦లో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి డిల్లీ...

రామ్ మ౦దిర నిర్మాణం కోసం సేకరించిన రూ. 22 కోట్ల విలువ కలిగిన బ్యాంక్ చెక్కులు బౌన్స్

అయోధ్యలో రామ్ మ౦దిర నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) సేకరించిన రూ .22 కోట్ల విలువ కలిగిన 15 వేల బ్యాంక్ చెక్కులు బౌన్స్ అయ్యాయి అని ప్రముఖ డిజిటల్...

Newsletter Signup