న్యూస్
తెలంగాణలో కొత్తగా 8 కోవిడ్ కేసులు నమోదు
తెలంగాణలో కోవిడ్ మళ్ళీ కలవరపెడుతోంది. గడిచిన 24 గంటలలో తెలంగాణ రాష్ట్రంలో 1333 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 8 పాజిటివ్ కేసులు (8 New COVID Cases in Telangana) నమోదు...
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల!
ఏపిలో రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల (YS Sharmila AP Congress President)...
అనంతపురం లో విషాదం… బస్సు-ట్రాక్టర్ ఢీ: నలుగురు మృతి
అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున గార్లదిన్నె మండలం కర్నూలు సమీపంలో వోల్వో బస్సు ట్రాక్టర్ను ఢీ (Bus Accident in Anantapuram District) కొనింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి...
చైనాలో భారీ భూకంపం… 100 మందికి పైగా మృతి
చైనాలో అర్థరాత్రి భారీ భూకంపం సంభవిందించి. సోమవారం అర్థరాత్రి సంభవించిన ఈ భూకంపం (China Earthquake) లో ఇప్పటికే 100 మందికి పైగా చనిపోగా.. చాలా మంది గాయపడినట్లు సమాచారం.వాయువ్య చైనాలోని గన్సు...
IND vs SA ODI: తొలి వన్డే లో దక్షిణాఫ్రికా చిత్తు
తొలి వన్డే లో ఇండియా విజయం సాధించింది. మూడు మ్యాచుల వన్ డే సిరీస్ లో భాగంగా డర్బన్ వేదిక గా నిన్న జరిగిన మొదటి వన్ డే ((IND Vs SA...
రోహిత్ కు షాక్… ముంబై కొత్తగా కెప్టెన్ హార్దిక్ పాండ్య
ముంబై ఇండియన్స్ ఫాన్స్ కు హార్ట్ బ్రేకింగ్. ముంబై ఇండియన్స్ పదేళ్లు కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ ని తప్పిస్తూ(Rohit Sharma stepped down as Mumbai Captain) కొత్త కెప్టెన్గా హార్దిక్...


