ప్రా౦తీయ వార్తలు

21 మందితో వైసీపీ మూడో జాబితా విడుదల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడోవ జాబితాను విడుదల చేసింది (YSRCP Third Incharge Leaders List Released). ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టటమే లక్ష్యంగా వైసీపీ తమ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యం...

గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి

ఊహించని సంఘటనలు ఒక్కసారి ప్రాణాన్ని తీస్తాయి. హైదరాబాద్ షాద్ నగర్ లోని ఎలికట్టి గ్రామంలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు (Man Died after Chicken Piece...

సంక్రాంతికి టీడీపీ తొలి జాబితా..!

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణం లో పార్టీల మధ్య పోటీ రోజు రోజుకి రసవత్తరంగా మారుతోంది. ఈ తరుణంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (తెలుగు దేశం పార్టీ) సంక్రాంతికి...

పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ప్లాన్ నా దగ్గర ఉంది: కేఏ పాల్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ప్లాన్ తన దగ్గర ఉంది అని కేఏ పాల్ అన్నారు (KA Paul CM Advice to Pawan Kalyan). ప్రజాశాంతి పార్టీ అధినేత...

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినట్లు సమాచారం (Charminar Express Derailed). చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకునే క్రమంలో ప్లాట్‌ఫారమ్ సైడ్‌ వాల్‌ను ఈ...

తెలంగాణ: పెండింగ్ చలాన్లపై రాయితీ… ఇవాళే ఆఖరు తేదీ

తెలంగాణ: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం కల్పించిన రాయితీ ఇవాళ్టితో ముగియనుంది (Last day for Pending Challans Clearance). తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 26వ తేదీ నుంచి పెండింగ్ చ‌లాన్ల...

Newsletter Signup