బీరయ్య యాదవ్ కు నాయి బ్రాహ్మణ సంఘం మద్దత్తు

Date:

Share post:

ఈరోజు సంగారెడ్డి లో జరిగిన జిల్లా నాయి బ్రాహ్మణ నూతన కార్యవర్గ సమావేశానికి నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ నాయి గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితునిగా బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ (Beeraiah Yadav) హాజరయ్యారు.

ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని జిల్లా కమిటీకి ఎన్నుకోవడం జరిగింది. అలాగే బీరయ్య యాదవ్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ కులములో పుట్టిన కర్పూరి ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వడాన్ని స్వాగతించారు. ఇది బీసీలకు గొప్ప గౌరవమని అన్నారు.

అంతేకాకుండా బీసీలకు, బీసీల్లోని అన్ని కులాలకు రాజకీయ వాటాలు తగిన రాజకీయ వాటా రావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.

అలాగే మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా బీఆర్ఎస్ తరఫున పోటీ చేయుటకు బరిలో ఉంటున్నానని… నాయి బ్రాహ్మణ సోదరులందరూ నాయి బ్రాహ్మణ సంఘం తమకు మద్దతు ఇవ్వాలని కోరగా జిల్లా కార్యవర్గం, రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ గారు వారు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ వారి సంఘం తరఫున ఏకగ్రీవ తీర్మానాన్ని బీరయ్య యాదవ్ కు ఎంపీ టికెట్ ఇవ్వాలని ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీ ఇస్తే తమ సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామని వారు తెలిపారు.

నాయి బ్రాహ్మణ సంఘం మద్దతు ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ నాయి గారికి జిల్లా కమిటీ అధ్యక్షులు నాగభూషణం ప్రధాన కార్యదర్శి రాజారామ్ నాయి, వర్కింగ్ ప్రెసిడెంట్ శివకాంతం, సత్తయ్య గార్ల కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

ALSO READ: మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించాలి – BRS రాష్ట్ర సీనియర్ నాయకుడు బీరయ్య యాదవ్!

Newsletter Signup

Related articles

అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి (Amalapuram road accident). ఈ ప్రమాదంలో నలుగురు...

IPL 2024 CSK vs SRH: చెన్నై చేతిలో సన్ రైజర్స్ చిత్తు

IPL 2024 CSK vs SRH: ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న (ఆదివారం) చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

సూర్యాపేట లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు (Suryapet Road Accident) చేసుకుంది. గురువారం తెల్లవారుజామున కోదాడ దుర్గాపురం స్టేజి దగ్గర ఆగి ఉన్న...

IPL 2024: నేడు SRH Vs RCB

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB)...

Thota Trimurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

శిరోముండనం కేసులో 28 ఏళ్ళ తరువాత తీర్పు వెలువడింది. ఈ కేసులో ఏపీ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

IPL 2024 LSG vs DC: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ

IPL 2024లో భాగంగా నేడు (శుక్రవారం) లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) తలపడనున్నాయి. లక్నో వేదికగా...

Pothina Mahesh: వైసీపీలో చేరిన పోతిన మహేష్

జనసేన పార్టీకు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీ పార్టీలో (Pothina Venkata Mahesh...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...