ప్రా౦తీయ వార్తలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా వై ఎస్ షర్మిల

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర అవుతున్న వేళా రాజకీయ పార్టీలలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల వై ఎస్ ఆర్ టి పి అధినేత్రి వై ఎస్ షర్మిల తన...

గద్వాల్: బోల్తాపడ్డ ప్రైవేట్ బస్సు… మహిళా సజీవ దహనం

జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది (Road Accident in Jogulamba Gadwal District). హైదరాబాద్‌ నుంచి చిత్తూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు షనల్ హైవే...

విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని

విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని ని ప్రకటించడం జరిగింది (Kesineni Nani YSRCP Vijayawada MLA Candidate). నిన్న రాత్రి వైసీపీ విడుదల చేసిన మూడో జాబితా లిస్టు లో...

21 మందితో వైసీపీ మూడో జాబితా విడుదల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడోవ జాబితాను విడుదల చేసింది (YSRCP Third Incharge Leaders List Released). ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టటమే లక్ష్యంగా వైసీపీ తమ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యం...

గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి

ఊహించని సంఘటనలు ఒక్కసారి ప్రాణాన్ని తీస్తాయి. హైదరాబాద్ షాద్ నగర్ లోని ఎలికట్టి గ్రామంలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు (Man Died after Chicken Piece...

సంక్రాంతికి టీడీపీ తొలి జాబితా..!

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణం లో పార్టీల మధ్య పోటీ రోజు రోజుకి రసవత్తరంగా మారుతోంది. ఈ తరుణంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (తెలుగు దేశం పార్టీ) సంక్రాంతికి...

Newsletter Signup