Bihar Train Accident: పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్సప్రెస్స్… నలుగురు మృతి

Date:

Share post:

Bihar North East Express Train Accident: బీహార్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఢిల్లీ నుంచి అసోంకు బయలుదేరుతున్ననార్త్‌ ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బుధవారం రాత్రి బీహార్‌లో పట్టాలు తప్పింది. బీహార్‌లో బక్సర్‌ జిల్లా రఘునాథ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో దాదాపు 21 కోచ్‌లు పట్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో ఇప్పటికే నలుగురు మృతి చెందగా… 100 మందికిపైగా ప్రయాణికులు  గాయపడినట్లుగా తెలుస్తోంది.

సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదంలో గాయపడిని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌… రైలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఎన్డీఆర్‌ఎఫ్‌కు (NDRF) తెలిపారు. అలాగే ప్రమాదంలో గాయపడినివారికి మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖకు సూచించినట్లు తెలుస్తోంది.

బీహార్ లో ఘోర రైలు ప్రమాదం (Bihar North East Express Train Accident):

ALSO READ: పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి… పండగ వేళ విషాదం, 52 మంది మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి (Amalapuram road accident). ఈ ప్రమాదంలో నలుగురు...

సూర్యాపేట లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు (Suryapet Road Accident) చేసుకుంది. గురువారం తెల్లవారుజామున కోదాడ దుర్గాపురం స్టేజి దగ్గర ఆగి ఉన్న...

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...

జార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం…12 మంది మృతి

బుధ‌వారం రాత్రి జార్ఖండ్‌లో ఘోర రైలు ప్ర‌మాదం చోటుచేసుకుంది (Jharkhand Train Accident). అసనోల్ డివిజన్ జంతారా ప్రాంతంలో రైల్వే ట్రాక్ దాటుతున్న...

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు (Secunderabad Cantonment MLA Lasya Nanditha Died in...

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం…ఆరుగురు మృతి

ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దెహాత్ జిల్లా లో ఓ కారు అదుపుతప్పి...

గద్వాల్: బోల్తాపడ్డ ప్రైవేట్ బస్సు… మహిళా సజీవ దహనం

జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది (Road Accident in Jogulamba Gadwal District). హైదరాబాద్‌ నుంచి...

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పినట్లు సమాచారం (Charminar Express Derailed). చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్‌...

మధ్యప్రదేశ్ లో బస్సు ప్రమాదం… 12 మంది సజీవదహనం

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి గుణ జిల్లాలో... ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు ట్రక్కును ఢీకొట్టడం (Guna Bus...

అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు అమ‌లాపురం వాసులు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అమెరికాలోని టెక్సాస్ హైవేలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంకు చెందిన ఒకే కుటుంబానికి...

అనంతపురం లో విషాదం… బస్సు-ట్రాక్టర్ ఢీ: నలుగురు మృతి

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున గార్లదిన్నె మండలం కర్నూలు సమీపంలో వోల్వో బస్సు ట్రాక్టర్ను ఢీ (Bus Accident in...

విశాఖ షిప్పింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం… 40 బొట్లు దగ్ధం

Vizag fishing harbour fire accident: విశాఖ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఫిషింగ్ హార్బర్ లోని ఓ బోటులో...