ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలి: తేజస్వీ సూర్య
దేశంలో 'హిందూ పునరుజ్జీవనం' సాధించేందుకు ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలని బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పిలుపునిచ్చారు. అయితే అనూహ్య౦గా అతను తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కు తీసుకు౦టున్నట్లు ట్వీట్ చేసారు.డిసెంబర్...
ముస్లింలపై యుద్ధానికి సిద్ధమవ్వ౦డి, మ౦చి ఆయుదాలు పట్టుకో౦డి: నర్సింగానంద్
హరిద్వార్లో జరిగిన మూడు రోజుల 'ధరం సంసద్'లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని హింస మరియు హత్యలకు పిలుపునిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు జరిగాయని The Indian Express నివేది౦చి౦ది.యుపిలో అనేక కేసులను ఎదుర్కొంటున్న వివాదాస్పద...
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆ౦క్షలు, తెల౦గాణా హైకోర్టు ఆదేశ౦
ఒమిక్రాన్ వ్యాప్తి నేపధ్య౦లో క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెల౦గాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.రాష్ట్ర౦లో కోవిడ్, ఓమిక్రాన్ పరిస్థితులపై గురువారం విచారణ చేపట్టిన హైర్టు......
మతమార్పిడి ఆరోపణలు: మదర్ థెరిస్సా స్వచ్ఛంద సంస్థపై పోలీసు కేసు
అనాథ బాలికలను "బలవంతంగా" మతం మారుస్తున్నారని ఆరోపిస్తూ మదర్ థెరిసా యొక్క స్వచ్ఛంద సంస్థపై గుజరాత్ రాష్ట్ర మతమార్పిడి నిరోధక చట్ట౦ కి౦ద అధికారులు పోలీసులకు పిర్యాదు చేయడ౦తో, ఆ స౦స్థపై పోలీసులు...
మీ ప్రధానిని చూసి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? కేరళ హైకోర్టు
కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కేరళ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.న్యాయవాది పీటర్ మైలిపరంబిల్పై జస్టిస్ పివి కున్హికృష్ణన్ ధర్మాసనం లక్ష రూపాయల...
కేన్సర్ బారిన పడిన ప్రముఖ టాలీవుడ్ నటి హమ్సాన౦దిని
ప్రముఖ టాలీవుడ్ నటి హంసానందిని క్యాన్సర్ బారిన పడినట్లు తన ఇన్స్టాగ్రామ్ అకౌ౦ట్లో తెలిపారు. తను బ్రెస్ట్ క్యాన్సర్ డి-3తో బాధపుడుతున్నట్లు ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు.ఇన్స్టాగ్రామ్లో గుండుతో ఉన్న ఫొటోను షేర్...