అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చెయ్య౦డి: UK పోలీసులకు దరఖాస్తు

ప్రపంచంలో ఎక్కడైనా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై విచారణ జరిపేందుకు దేశాలకు అధికారాన్ని ఇచ్చే "యూనివర్సల్ జురిస్డిక్షన్" సూత్రం ప్రకారం న్యాయ సంస్థ దరఖాస్తును దాఖలు చేసిందని నివేదిక పేర్కొంది.

Date:

Share post:

కాశ్మీర్‌లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనల‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చేయాలని కోరుతూ లండన్‌కు చెందిన ఒక‌ సంస్థ జనవరి 20, గురువారం UK ( United Kingdom) పోలీసులకు దరఖాస్తు చేసినట్లు AP ( అసోషిఏటెడ్ ప్రెస్) నివేదించిందని ది క్వి౦ట్ ఒక కధన౦లో రాసి౦ది.

ది క్వి౦ట్ కధన౦ ప్రకారం… సామాజిక‌ కార్యకర్తలు, జర్నలిస్టులు మరియు పౌరులను హింసించడం, కిడ్నాప్ చేయడం మరియు చంపడం వంటి వాటిని భారత మిలటరీ బలగాలు ఎలా నిర్వర్తిస్తాయో అనేదానికి సాక్ష్యాలను స్టోక్ వైట్ అనే లా స౦స్థ యూకే పోలీసులకు సమర్పి౦చి౦ది.

2020-21 మధ్యకాలంలో 2,000కు పైగా సాక్ష్యాలను కూడగట్టి, వాటి ఆధారంగా చేసుకుని నివేదికను రూపొందించినట్లు సంస్థ పేర్కొంది మరియు యుద్ధ నేరాలు మరియు చిత్రహింసలలో ఎనిమిది మంది సీనియర్ భారతీయ సైనికాధికారులకు ప్రత్యక్షంగా ప్రమేయం ఉ౦దని ఆరోపించింది.

“భారత అధికారులు జమ్మూ మరియు కాశ్మీర్‌లో పౌరులపై యుద్ధ నేరాలు మరియు ఇతర హింసను నిర్వహిస్తున్నారని నమ్మడానికి బలమైన కారణం ఉంది” అని AP నివేది౦చి౦ది.

విదేశీ వ్యవహారాలు, హోం మంత్రిత్వ శాఖ నో కామెంట్

AP నివేదిక ప్రకారం, విదేశాంగ మంత్రిత్వ శాఖ సదరు రిపోర్టు గురించి తమకు తెలియదని మరియు వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.హోంమంత్రి కూడా ఈ నివేదికపై స్పందించలేదు.

ప్రపంచంలో ఎక్కడైనా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై విచారణ జరిపేందుకు దేశాలకు అధికారాన్ని ఇచ్చే “యూనివర్సల్ జురిస్డిక్షన్” సూత్రం ప్రకారం న్యాయ సంస్థ దరఖాస్తును దాఖలు చేసిందని నివేదిక పేర్కొంది.

జెనీవా కన్వెన్షన్స్ యాక్ట్ 1957 ప్రకారం UK యుద్ధ నేరాలపై సార్వత్రిక అధికార పరిధిని కలిగి ఉంది.

With inputs from The Quint

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

తెలంగాణ ఎన్నికలు: బరిలోకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే

Telangana Elections MLA Candidates Full list: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా పోటీకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే. రాష్ట్రంలో...

చికోటి ప్రవీణ్ కు షాక్… బీజేపీలో చేరిక వాయిదా

Chikoti Praveen Joining BJP Postponed: క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ కు షాక్ తగిలింది. బీజేపీ పార్టీలో చేరేందుకు ఎన్నో ఏర్పాట్లు...

కమల తీర్థం పుచ్చుకోనున్న చికోటి ప్రవీణ్… నేడు భారీ ర్యాలీ

Chikoti Praveen BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర అవుతున్న తరుణంలో పార్టీలలో కొత్త చేరికలు జరుగుతున్నాయి. కేసినో కింగ్ చికోటి ప్రవీణ్...

మొరాకోలో భారీ భూకంపం, 300 మంది మృతి

Morocco Earthquake: శుక్రవారం రాత్రి ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో ఇప్పటి వరకు సుమారు 300మందికి...

మునుగోడును కైవసం చేసుకున్న టీఆర్ఎస్: ఆవిరైన బీజేపీ ఆశలు

Munugode Election Results: తెలంగాణ లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది....

మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల కుమారుడు, 26 ఏళ్ళ జైన్ నాదెళ్ల మరణ౦

Satya Nadella Son Passed Away: మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ళ‌ కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం మరణించినట్లు మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్...

భారత నాయకులు ముస్లిం మహిళలపై చిన్నచూపును ఆపాలి: మలాలా

ముస్లిం మహిళలను చిన్నచూపు చూడడ౦ ఆపండి అని భారతీయ నాయకులను కోరుతూ, నోబెల్ గ్రహీత మరియు మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్...

Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్

ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన‌ జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది....

మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు… తౌకీర్ రజాఖాన్

Muslims Protest against Hate Speech ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం, జనవరి 7న వేలాది...

మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ‌ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి

కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి...

ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలి: తేజస్వీ సూర్య

దేశంలో 'హిందూ పునరుజ్జీవనం' సాధించేందుకు ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలని బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పిలుపునిచ్చారు. అయితే అనూహ్య౦గా అతను...

మతమార్పిడి ఆరోపణలు: మదర్ థెరిస్సా స్వచ్ఛంద సంస్థపై పోలీసు కేసు

అనాథ బాలికలను "బలవంతంగా" మతం మారుస్తున్నారని ఆరోపిస్తూ మదర్ థెరిసా యొక్క‌ స్వచ్ఛంద సంస్థపై గుజరాత్ రాష్ట్ర మతమార్పిడి నిరోధక చట్ట౦ కి౦ద...