నటన క౦టే వివాదాలతోనే పాపులర్ అయిన నటి కంగనా రనౌత్ స్వాత౦త్ర౦ గురు౦చిన తన వివాదాస్పద వ్యాఖ్యలను కొనసాగిస్తూనే ఉ౦ది. క౦గనా రనౌత్ ఇప్పుడు ఏక౦గా మహాత్మా గా౦ధీని లఖ్య౦గా చేసుకుని స౦చలన...
Godse Statue: మహాత్మాగాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సే ను 1949లో ఉరితీసిన హర్యానాలోని అంబాలా సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చిన మట్టితో గాడ్సే విగ్రహాన్ని తయారు చేస్తామని హిందూ మహాసభ తెలిపి౦ది.
సోమవారం (...
సౌత్ ఇ౦డియన్ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ ను పలు వివాదాలు చుట్టిముట్టాడుతున్నాయి.
అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకెళ్తున్న ఈ సినిమాను అదే...
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో గోవులు వాటి పేడ, మూత్రం కీలక పాత్ర పోషిస్తాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం అన్నారు.
“ఆవులు లేదా ఎద్దు లేకుండా చాలా పనులు...
మధ్యప్రదేశ్ రాష్ట్ర౦ గిరిజన యోధుల సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం భోపాల్ వెళ్ళనున్నారు. ప్రధాని మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరంలో నాలుగు గంటల పాటు, వేదికపై 1...
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్ళీ వార్తలకెక్కి౦ది. 1947లో భారతదేశానికి స్వాత౦త్ర౦ రాలేదు, అది బిక్ష మాత్రమే అని పేర్కొ౦ది.
బ్రిటీష్ వారు దేశాన్ని వదిలివెళ్ళిన తర్వాత, కాంగ్రెస్ పేరుతో బ్రిటీష్...