Tag: andhra pradesh

కాంగ్రెస్ గూటికి వైఎస్‌ షర్మిల… వైఎస్ఆర్టీపీ విలీనం

కాంగ్రెస్ పార్టీ లో చేరిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లకార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్‌ షర్మిల...

మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

విజయవాడ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) వెంటనే విడుదల చేయాలని డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు మరియు నిరుద్యోగులు (DYFI Protest...

వైసీపీ ఇంచార్జ్ ల రెండో జాబితా విడుదల

ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తొలుత 11 మందితో ఇదివరకే తొలి జాబితాను విడుదల చేయగా... నిన్న సాయంత్రం రెండు...

వైసీపీ లో చేరిన అంబటి రాయుడు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలలో చేరికలు జోరు అందుకున్నాయి. ఈ క్రమంలో ఇవాళ భారత మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో...

అనంతపురం లో విషాదం… బస్సు-ట్రాక్టర్ ఢీ: నలుగురు మృతి

అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున గార్లదిన్నె మండలం కర్నూలు సమీపంలో వోల్వో బస్సు ట్రాక్టర్ను ఢీ (Bus Accident in Anantapuram District)  కొనింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి...

మిచౌంగ్ భీభత్సం… మద్యాహ్నం బాపట్ల వద్ద తీరం దాటనున్న తుఫాన్

Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ఉగ్రరూపాన్ని ధరించింది ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుకు దూసుకొస్తున్న తుఫాన్......

Newsletter Signup