భర్త కోసం చర్చిలో భువనేశ్వరి ప్రార్ధనలు…వీడియో

Date:

Share post:

Nara Bhuvaneshwari Prayers: రాజమండ్రిలోని జామ్ పేటలోని సెయింట్ పాల్స్ లుథరన్ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాల్గొనడం జరిగింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవిదేశాల్లోని ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు వివిధ చోట్ల ప్రార్థనలు చేస్తున్నారు.

చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన దగ్గర నుంచి ఆయన కుటుంబ సభ్యులు కూడా రాజమండ్రిలోనే ఉంటున్నట్లు తెలిసినదే. ఈ క్రమంలో చంద్రబాబు భార్య నారా భునేశ్వరి బుధవారం రాజమండ్రి జాంపేటలోని సెయింట్‌ పాల్స్‌ లూథరన్‌ చర్చిలో ఫాస్టర్లు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.

ప్రార్ధనలో భాగంగా క్యాండిల్స్ ను వెలిగించిన భువనేశ్వరి గారు… చంద్రబాబు త్వరగా బయటకు రావాలని కోరుకున్నారు. అంతేకాకుండా తమ కుటుంబంతోపాటు రాష్ట్ర ప్రజలను కూడా కాపాడాలని వేడుకున్నట్లుగా భువనేశ్వరి తెలిపారు.

ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు ఆమె సన్నిహితులు, పలువురు నేతలు పాల్గొన్నట్లు సమాచారం.

Nara Bhuvaneshwari prayers at Rajahmundry Church:

ALSO READ: ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు- నందమూరి బాలకృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

టీడీపీ కి యనమల కృష్ణుడు రాజీనామా

ఏపీ లో ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత యనమల కృష్ణుడు టీడీపీ పార్టీకి రాజీనామా...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

బాబు ఓడిపోతేనే… జూనియర్ ఎన్టీఆర్‌ చేతుల్లోకి టీడీపీ వస్తుంది

వైసీపీ ఎమ్మెల్యే కోడలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నెగితే జూనియర్ ఎన్టీఆర్‌ను బయటకు గెంటేస్తారని వైసీపీ ఎమ్మెల్యే...

ఆవేశంతో ఊగితే ఓట్లు పడవు పవన్ కళ్యాణ్: మంత్రి రోజా

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై మంత్రి రోజా తనదయిన శైలిలో సంచల వ్యాఖ్యలు చేశారు (Minister Roja comments on...

24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాల నుంచి జనసేన పోటీ

టీడీపీ-జనసేన ఉమ్మడిగా తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం జరిగింది. ఈ మేరకు టీడీపీ-జనసేన పొత్తులో...

టీడీపీ-జనసేన మొదటి జాబితా విడుదల

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది (TDP Janasena First List released). టీడీపీ, జనసేన...

పక్కపక్కనే ఫ్లెక్సీలు పెడితే యుద్ధం కాదు: కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కోడలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు (Kodali...

దమ్ముంటే బహిరంగ చర్చకు రా: సీఎం జగన్ కు బాబు సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి సవాల్ విసిరారు (Chandrababu Naidu open challenge to...

ఫైబర్ నెట్ స్కామ్ కేసు: ఏ-1 గా చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో చిక్కొచ్చి పడింది. ఫైబర్ నెట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ చార్జిషీట్ దాఖలు చేసింది....

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ…ప్రకటించిన రిటైర్డ్ ఐఏఎస్

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌ కుమార్‌ (Former IAS officer Vijay Kumar)...

అనకాపల్లిలో స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్య

అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ తన కుటుంబసమేతంగా ఆత్మహత్యకు (Anakapalli Family Suicide) పాల్పడ్డారు....

వైసీపీ లో చేరిన అంబటి రాయుడు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలలో చేరికలు జోరు అందుకున్నాయి. ఈ క్రమంలో ఇవాళ భారత మాజీ క్రికెటర్‌ అంబటి...