ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు- నందమూరి బాలకృష్ణ

Date:

Share post:

Nandamuri Balakrishna Comments on Jagan Government: స్కిల్ డెవలప్మెంట్ కేసు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కుట్ర చేసి అరెస్టు చేశారు అని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుని కేవలం కుట్ర సాధింపు చర్యగానే అరెస్ట్ చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు పేద విద్యార్థుల కోసం ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారు అన్నారు. ‘వేల మంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా’ అని ప్రశ్నించారు.

స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా ? ఛార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేయలేదు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీ సీఎం జగన్, రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తున్నారు అని అన్నారు.

ఎవ్వరు భయపడాల్సిన పని లేదు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరు ఉద్యమించాల్సిన సమయం వచ్చింది… కేసులు పెడితే భయపడే ప్రసక్తే లేదు… నేను వస్తున్న, ఎవ్వరు భయపడాల్సిన పనే లేదు. తెలుగువాడి సత్త పౌరుషం ఏంటో చూపిద్దామని అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

చంద్రబాబు కడిగిన ముత్యం:

సీఎం జగన్ పై ఎన్నో కేసులు ఉన్నాయ్… అయినా బయట తిరుగుతున్నారు.  కేవలం రానున్న ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అని మండిపడ్డారు. అంతే కాకుండా జగన్ పదహారు నెలలు జైల్లో ఉన్నారు…చంద్రబాబును కనీసం పదారు రోజులైనా జైల్లో ఉంచాలనే ఈ కుట్ర చేశారన్నారు.

అలాగే ఇలాంటివి ఎన్నో చూసాం అని… ఎవరికి భాపడం అని… తమ న్యాయపోరాటం కొనసాగిస్తాం అని… చంద్రబాబు చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకి వస్తారు అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

జగన్ పైన బాలకృష్ణ పద్యం:

ALSO READ: ఖైదీ నెం: 7691, ఈ నెల 22 వరుకు చంద్రబాబుకు రిమాండ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు… జూన్ 4న లెక్కింపు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల (Andhra Pradesh Elections 2024) చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను...

నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు (గురువారం) ఢిల్లీ కి వెళ్లనున్నట్లు సమాచారం...

బాబు ఓడిపోతేనే… జూనియర్ ఎన్టీఆర్‌ చేతుల్లోకి టీడీపీ వస్తుంది

వైసీపీ ఎమ్మెల్యే కోడలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నెగితే జూనియర్ ఎన్టీఆర్‌ను బయటకు గెంటేస్తారని వైసీపీ ఎమ్మెల్యే...

వైసీపీకి షాక్… టీడీపీ లో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీకి ఎన్నికల ముందు పెద్ద షాక్ తగిలింది. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి...

ఆవేశంతో ఊగితే ఓట్లు పడవు పవన్ కళ్యాణ్: మంత్రి రోజా

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై మంత్రి రోజా తనదయిన శైలిలో సంచల వ్యాఖ్యలు చేశారు (Minister Roja comments on...

24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాల నుంచి జనసేన పోటీ

టీడీపీ-జనసేన ఉమ్మడిగా తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం జరిగింది. ఈ మేరకు టీడీపీ-జనసేన పొత్తులో...

తెనాలి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్

ఏపీలో టీడీపీ-జనసేన ఉమ్మడిగా తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేశారు (Nadendla Manohar Janasena...

పక్కపక్కనే ఫ్లెక్సీలు పెడితే యుద్ధం కాదు: కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కోడలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు (Kodali...

దమ్ముంటే బహిరంగ చర్చకు రా: సీఎం జగన్ కు బాబు సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి సవాల్ విసిరారు (Chandrababu Naidu open challenge to...

ఫైబర్ నెట్ స్కామ్ కేసు: ఏ-1 గా చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో చిక్కొచ్చి పడింది. ఫైబర్ నెట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ చార్జిషీట్ దాఖలు చేసింది....