కర్ణాటకలో మహిళా ప్రభుత్వ అధికారి దారుణ హత్య

Date:

Share post:

Karnataka Woman Officer Pratima Murdered: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి బెంగళూరులో నివాసం ఉంటుంది ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి ప్రతిమ (37)దారుణ హత్యకు గురైయ్యారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ హత్య జరిగినట్లు మీడియా సమాచారం.

ఈ ఘటనపై విషయం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోమ్ది.

శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి కు చెందిన కే. ఎస్. ప్రతిమ మైన్స్ అండ్ ఎర్త్ సైన్స్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తోమ్ది. 18 ఏళ్ళ క్రితం ప్రతిమకు సత్యనారాయణ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. అయితే గత కొంత కాలంగా ఆమె భర్తకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. భర్త, కొడుకు తీర్థహళ్లి లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

ఉద్యోగ రీత్యా పలు జిల్లాలో పనిచేసిన ప్రతిమ, రమనగర జిల్లాలో విధులలో చేరి ఇటీవలే బెంగళూరుకు బదిలీ అయ్యింది. తరువాత దొడ్డకాల్లసంద్రలోని ఒక అపార్ట్మెంట్ లో ఒంటరి నివాసం ఉంటునట్లుగా తెలుస్తోంది.

శనివారం రాత్రి సుమారు ఎనిమిది గంటలు సమయంలో కార్ డ్రైవర్ ప్రతిమను కార్యాలయం నుంచి తన అపార్ట్మెంట్ వద్దకు తీసుకొచ్చి దింపాడు. అనంతారు డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు. అయితే అదే రోజు రాత్రి ప్రతిమ ఉంటున్న అపార్ట్మెంట్ కు ఎవరు లేని సమయంలో కొంతమంది వ్యక్తులు ప్రవేశించి ఆమెను గత్య చేసి అక్కడనించి పారిపోయినట్లు సమాచారం.

ప్రతిమ సోదరుడు ప్రతీక్ ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఆమె స్పందించకపోవడంతో ఇంటికి వెళ్లిచూడగా ప్రతిమ హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది.

ఇదిలా ఉండగా…ప్రతిమ హత్య పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఎవరో తెలిసిన వారే పకడ్బందీగా హత్య చేసి ఉంటారు అని కొంత మంది భావిస్తున్నారు.

కర్ణాటకలో మహిళా అధికారి హత్య (Karnataka woman officer Partima murdered):

ALSO READ: విజయనగరం లో ఘోర రైలు ప్రమాదం… 14 మంది మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Viral Video: విద్యుత్ సిబ్బంది పై దాడి చేసిన యువకుడు

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సనత్ సాగర్ పరిథిలో పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లు కట్టమని అడిగినందుకు విద్యుత్ సిబ్బంది పై...

గుజరాత్ లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుసేసుకుంది. నదియాడ్‌లో అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌ వేపై వేగంగా వెళ్తున్న ట్రక్కు బస్సును ఢీకొటింది (Gujarat Ahmedabad-Vadodara...

Viral Video: అమెజాన్ ఆర్డర్ లో పాము… షాక్ అయిన కస్టమర్

అమెజాన్ లో ఆర్డర్‌ చేసిన ఒక కస్టమర్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. బెంగళూరుకు చెందిన దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఎక్స్...

కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం… 41 మంది మృతి

కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం (Kuwait fire accident)  చోటుచేసుకుంది. మీడియా సమాచారం ప్రకారం దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలోని ఒక...

రఫాపై ఇజ్రాయిల్ వైమాణిక దాడి… 35 మంది మృతి

దక్షిణ గాజా స్ట్రిప్ లోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమాణిక దాడులు (Israel airstrikes on Rafah) చేసింది. మీడియా సమాచారం ప్రకారం...

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది (Tirupati District Road Accident). చంద్రగిరి సమీపంలో సోమవారం తెల్లవారుజామున తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తుండగా...

అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి (Amalapuram road accident). ఈ ప్రమాదంలో నలుగురు...

IPL 2024: నేడు SRH Vs RCB

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB)...

IPL 2024 RCB vs SRH: హైదరాబాద్ ఘన విజయం

సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ కేతనం ఎగరవేసింది. ఐపీఎల్-17లో భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

విద్యుత్ తీగలు తెగిపడి ముగ్గురు యువకులు మృతి

వరంగల్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యా తండాలో విద్యుత్ తీగలు తెగిపడి (Warangal Parvathagiri...

Basara IIIT: గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపుతోంది. కాలేజీ క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థులు గంజాయి తాగుతూ సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు...