కర్ణాటకలో మహిళా ప్రభుత్వ అధికారి దారుణ హత్య

Date:

Share post:

Karnataka Woman Officer Pratima Murdered: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి బెంగళూరులో నివాసం ఉంటుంది ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి ప్రతిమ (37)దారుణ హత్యకు గురైయ్యారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ హత్య జరిగినట్లు మీడియా సమాచారం.

ఈ ఘటనపై విషయం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోమ్ది.

శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి కు చెందిన కే. ఎస్. ప్రతిమ మైన్స్ అండ్ ఎర్త్ సైన్స్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తోమ్ది. 18 ఏళ్ళ క్రితం ప్రతిమకు సత్యనారాయణ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. అయితే గత కొంత కాలంగా ఆమె భర్తకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. భర్త, కొడుకు తీర్థహళ్లి లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

ఉద్యోగ రీత్యా పలు జిల్లాలో పనిచేసిన ప్రతిమ, రమనగర జిల్లాలో విధులలో చేరి ఇటీవలే బెంగళూరుకు బదిలీ అయ్యింది. తరువాత దొడ్డకాల్లసంద్రలోని ఒక అపార్ట్మెంట్ లో ఒంటరి నివాసం ఉంటునట్లుగా తెలుస్తోంది.

శనివారం రాత్రి సుమారు ఎనిమిది గంటలు సమయంలో కార్ డ్రైవర్ ప్రతిమను కార్యాలయం నుంచి తన అపార్ట్మెంట్ వద్దకు తీసుకొచ్చి దింపాడు. అనంతారు డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు. అయితే అదే రోజు రాత్రి ప్రతిమ ఉంటున్న అపార్ట్మెంట్ కు ఎవరు లేని సమయంలో కొంతమంది వ్యక్తులు ప్రవేశించి ఆమెను గత్య చేసి అక్కడనించి పారిపోయినట్లు సమాచారం.

ప్రతిమ సోదరుడు ప్రతీక్ ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఆమె స్పందించకపోవడంతో ఇంటికి వెళ్లిచూడగా ప్రతిమ హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది.

ఇదిలా ఉండగా…ప్రతిమ హత్య పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఎవరో తెలిసిన వారే పకడ్బందీగా హత్య చేసి ఉంటారు అని కొంత మంది భావిస్తున్నారు.

కర్ణాటకలో మహిళా అధికారి హత్య (Karnataka woman officer Partima murdered):

ALSO READ: విజయనగరం లో ఘోర రైలు ప్రమాదం… 14 మంది మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి (Amalapuram road accident). ఈ ప్రమాదంలో నలుగురు...

IPL 2024: నేడు SRH Vs RCB

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB)...

IPL 2024 RCB vs SRH: హైదరాబాద్ ఘన విజయం

సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ కేతనం ఎగరవేసింది. ఐపీఎల్-17లో భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

విద్యుత్ తీగలు తెగిపడి ముగ్గురు యువకులు మృతి

వరంగల్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యా తండాలో విద్యుత్ తీగలు తెగిపడి (Warangal Parvathagiri...

Basara IIIT: గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపుతోంది. కాలేజీ క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థులు గంజాయి తాగుతూ సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు...

గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్‌ ఫేం షణ్ముఖ్ జస్వంత్

గంజాయి కేసులో బిగ్‌బాస్‌ ఫేమ్‌, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ పట్టుబడినట్లు సమాచారం (Bigg Boss Fame Shanmukh Jaswanth Arrested in Ganja...

లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారిణి. ట్రైబల్ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ లో లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి (Tribal Welfare...

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ.40 కోట్లు విలువ చేసే కొకైన్‌ పట్టివేత

ముంబయి ఎయిర్ పోర్టులో సుమారు రూ. 40 కోట్లు విలువ చేసే కొకైన్ పట్టుబడింది (Thailand woman arrested at Mumbai airport...

అనకాపల్లిలో స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్య

అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ తన కుటుంబసమేతంగా ఆత్మహత్యకు (Anakapalli Family Suicide) పాల్పడ్డారు....

ఢిల్లీ లో దారుణం… బిరియాని డబ్బుల కోసం యువకుడి హత్య

Delhi Minor Biryani Murder: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఢిల్లీ లోని ఈశాన్య ప్రాంతంలో కేవలం రూ.350...

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 36 మంది మృతి

Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దొడ్డ ప్రాంతంలో అస్సార్ వద్ద ఒక బస్సు లోయలో...