పాలస్తీనా పై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు

గాజా లో ( పాలస్తీనా దేశ౦) కనీస౦ 35 మ౦ది, ఇజ్రాయెల్ లో 5గురు మరణి‍చినట్లు మీడియా వర్గాల సమాచార౦.

Date:

Share post:

ఇజ్రాయెల్ హమాస్ ల మద్య ఘర్షణ తారస్థాయికి చేరి ఇరువర్గాల మద్య బా౦బుల వర్ష౦ మొదలయ్యి౦ది. దాదాపు ఇది పూర్తిస్థాయి యుద్దానికి దారి తీసేటట్లు౦ది. సోమవార౦ సాయ౦త్ర౦ ను౦చి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై వ౦దలాది రాకెట్ బా౦బులతో దాడి మొదలెట్టి౦ది. దీ౦తో ఇజ్రాయెల్ వైమానిక దాడికి దిగి౦ది.

israel attack on gaja

soumya santosh
Soumya Santosh ( File)

గాజా లో ( పాలస్తీనా దేశ౦) కనీస౦ 35 మ౦ది, ఇజ్రాయెల్ లో 5గురు మరణి‍చినట్లు మీడియా వర్గాల సమాచార౦. అయితే ఈ దాడుల్లో కేరళ రాష్ట్రానికి చె౦దిన మహిళ సౌమ్య (31) మరణి౦చినట్లు తెలుస్తో౦ది.

israel attack on palestine, victims israel attack on gaja, injured person

ఇస్లామిస్ట్ గ్రూప్ మరియు ఇతర పాలస్తీనా ఉగ్రవాదులు టెల్ అవీవ్, బీర్షెబాపై పలు రాకెట్లతో దాడి చెయ్యడ౦తో ఇజ్రాయెల్ బుధవారం తెల్లవారుజామున గాజాలో వందలాది వైమానిక దాడులు చేసింది.

ఇజ్రాయెల్ వైమానిక దాడులకు గాజాలోని ఒక బహుళ అంతస్తుల నివాస భవనం కూలిపోగా మరొకటి భారీగా దెబ్బతింది.

apartments collapsed in israel attack on gaja

బుధవారం తెల్లవారుజామున తమ జెట్‌లు పలువురు హమాస్ ఇంటెలిజెన్స్ నాయకులను లక్ష్యంగా చేసుకుని చంపాయని ఇజ్రాయెల్ తెలిపింది. మరి కొన్ని దాడులు రాకెట్ ప్రయోగ ప్రదేశాలు మరియు హమాస్ కార్యాలయాలను లక్ష్య౦ చేసుకొని నిర్వహి౦చినట్లు మిలటరీ వర్గాలు తెలిపాయి.

israel attacked on palestine

గాజాలో 2014 లో జరిగిన యుద్ధం తరువాత ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య జరిగిన అతి పెద్ద దాడి ఇదే.

హమాస్ వివరణ‌

అయితే గాజా నగరంలోని నివాస‌ భవనాలపై బాంబు దాడులకు ప్రతిస్పందనగా బీర్‌షెబా, టెల్ అవీవ్ వైపు 210 రాకెట్లను ప్రయోగించినట్లు హమాస్ సాయుధ విభాగం తెలిపింది.

ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఒక ఉగ్రవాద సంస్థగా భావించే ఇస్లామిస్ట్ హమాస్ గ్రూపుతో జరిగిన ఘర్షణలో ఉగ్రవాదులు దాని వాణిజ్య రాజధాని టెల్ అవీవ్‌ను లక్ష్యంగా చేసుకోవడం కొత్త సవాలుగా మారింది.

ఇజ్రాయిల్‌ ప్రధాని హెచ్చరిక‌

benjamin netanyahuహమాస్‌ దాడులపై ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఊహించని స్థాయిలో హమాస్పై మేము దాడి చేస్తామని హెచ్చరించారు. జెరూసలేంలోని అల్‌ అక్సా మసీదు వద్ద సోమవారం ఇజ్రాయిల్‌ సైనికుల, పాలస్తీనియన్లకు మధ్య జరిగిన గొడవలు కాస్తా ముదిరి పరస్పర దాడులకు దారితీశాయి. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులను ఇస్లామిక్ దేశాలు తీవ్రంగా ఖండించాయి.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

దాసోజు శ్రవణ్ కు షాక్ … నామినేషన్ తిరస్కానించిన గవర్నర్

Dasoju Sravan MLC Rejected: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రావణ్ కు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ తమిళిసై దాసోజు శ్రావణ్...

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే పాపులర్ సినిమా/ సిరీస్ లిస్ట్ ఇదే

September 2023 OTT release: వినాయక చవితి హడావిడి ఈ వారంతో ముగియనుంది. అయితే ఓటీటీ ప్రేక్షకులు మాత్రం అసలైన సినిమా పండగ...

తెలంగాణ ఎన్నికలు: బరిలోకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే

Telangana Elections MLA Candidates Full list: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా పోటీకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే. రాష్ట్రంలో...

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా..? పూర్తి వివరాలు

Hyderabad Union Territory: హైదరాబాద్ మహానగరం కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుందా? ప్రస్తుతం ఈ వార్త హైదరాబాద్ నగర వాసులు, రెండు తెలుగు...

హైదరాబాద్ మెట్రో హాలిడే కార్డ్ : రూ.59 కే అపరిమిత ప్రయాణం

Hyderabad Metro Holiday Card: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. మెట్రో ప్రయాణీకులకు మెరుగైన అభూతిని అందించడం కోసం సూపర్ సేవర్...

బాలకృష్ణ విజిల్… అసెంబ్లీ హడల్ !

Balakrishna Whistle in AP Assembly: ఆంధ్రలో అసెంబ్లీ సమావేశాలు వేడెక్కాయి. రెండవరోజు అసెంబ్లీ సమావేశంలో తెలుగు దేశం పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే...

దేశంలో ఎమర్జెన్సీ అలెర్ట్…! కారణం ఇదే

Emergency Alert on Phones: దేశవ్యాప్తంగా గురువారం కొంతమంది మొబైల్ వినియోగదారులకు ఎమర్జెన్సీ అలెర్ట్ వచ్చింది. అయితే ఈ అలర్ట్‌ మెసేజ్ చూసి...

అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య…! స్పీకర్ వార్నింగ్

Balakrishna AP Assembly: ఏపీ లో మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశం జరుగుతున్న...

బైజూస్ ఇండియా కొత్త సీఈఓగా అర్జున్ మోహన్

Byjus New CEO: ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ ఇండియా కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ భాద్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సీఈఓగా...

తెలంగాణ లో కేంద్ర ఎన్నికల సంగం పర్యటన… తేదీలు ఖరారు

Election Commission Telangana Visit: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం...

ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ గురుంచి తెలుసా? ఇప్పుడు భారత్ లో 8 నగరాల్లో లభ్యం

Jio AirFiber: నెటిజన్లు ఎంతో ఆసిక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ మార్కెట్లోకి రానే వచ్చింది. దేశంలోని మొత్తం 8 మెట్రో...

హీరో నవదీప్‌ ఇంట్లో నార్కోటిక్‌ బ్యూరో సోదాలు

Tollywood actor Navdeep Drugs: టాలీవుడ్లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్లుగా... హైదరాబాద్ డ్రగ్ కేసు ఇప్పుడు కొత్త...