ఐదేళ్లలో గుజరాత్ కు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు: అదానీ

Date:

Share post:

అదానీ గ్రూప్ ఛైర్‌పర్సన్, ప్రపంచ కుబేరులలో ఒకరైన గౌతమ్ అదానీ సంచలన ప్రకటన చేశారు. రానున్న ఐదు సంవత్సరాలలో గుజరాత్ రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ తెలిపారు (Gautam Adani announces 2 lakh crore investment in Gujarat). ఈ పెట్టుబడులతో సుమారు లక్ష ఉద్యోగాల సృష్టి జరుగుతుందని స్పష్టం చేశారు.

అంతే కాదు తమ కంపెనీ 2025 సంవత్సరం నాటికి గుజ‌రాత్‌లో 55వేల కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు కూడా అదానీ తెలిపారు. ఈ కార్యక్రంలో ప్ర‌ధాని మోదీతో పాటు ప‌లువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

బుధవారం గాంధీన‌గ‌ర్‌లో జరుగుతున్న వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ లో అదానీ మాట్లాడుతూ… మోడీ నాయకత్వంలో భారత్ ౨౦౪౭ సంవత్సరాని కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన అదానీ పేర్కొన్నారు.

మరియు ప్ర‌పంచ ప‌ఠంపై భార‌త్‌ను శ‌క్తివంత‌మైన దేశంగా నిలిపార‌ని అదానీ త‌న ప్ర‌క‌ట‌న‌లో ప్రధాని నరేంద్ర మోదీని మెచ్చుకున్నారు.

రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి (Adani announces 2 lakh crore investment in Gujarat):

ALSO READ: మాల్దీవ్స్ ప్రెసిడెంట్ పై అవిశ్వాస తీర్మానం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

బైజూస్ ఇండియా కొత్త సీఈఓగా అర్జున్ మోహన్

Byjus New CEO: ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ ఇండియా కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ భాద్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సీఈఓగా...

ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ గురుంచి తెలుసా? ఇప్పుడు భారత్ లో 8 నగరాల్లో లభ్యం

Jio AirFiber: నెటిజన్లు ఎంతో ఆసిక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ మార్కెట్లోకి రానే వచ్చింది. దేశంలోని మొత్తం 8 మెట్రో...

కోవిడ్ సెక౦డ్ వేవ్: భారత్ కు ఆక్షిజన్ ను సరఫరా చేస్తున్న సౌధీ అరేబియా

ఇ౦డియాలో కరోనా సెక౦డ్ వేవ్ దాటికి ఆక్షిజన్ అ౦దక ప్రతి రోజూ వేళ‌ ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దానికి కారణ౦ దేశ౦లో కరోనా...