న్యూస్

ఐదు రాష్ట్రాలల్లో రూ.1,760 కోట్లు పట్టివేత… తెలంగాణే టాప్

Election Commission seized 1760 crore: ఐదు రాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లని ప్రలోభపరచేందుకు పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సుమారు రూ.1760 కోట్ల విలువైన...

విశాఖ షిప్పింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం… 40 బొట్లు దగ్ధం

Vizag fishing harbour fire accident: విశాఖ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఫిషింగ్ హార్బర్ లోని ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సుమారు పదకొండు గంటల సమయంలో...

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 36 మంది మృతి

Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దొడ్డ ప్రాంతంలో అస్సార్ వద్ద ఒక బస్సు లోయలో అదుపుతప్పి పడిపోయింది. ఈ విషాద ఘటనలో 36 మంది...

సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ కన్నుమూత

Sahara Group Chairman Passed Away:సహారా గ్రూప్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త సుబ్రతా రాయ్ కన్నుమూశారు. మంగళవారం రాత్రి 10:30 గంటలకు గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు.గత కొంత కాలంగా...

మందకృష్ణ మాదిగ మోడీకి అమ్ముడుపోయాడు: కేఏ పాల్

KA Paul Comments on Manda Krishna Madiga: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో పోటీచేసుందుకుగాను తమ పార్టీకి ఎలక్షన్ సింబల్ ఇవ్వలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఇందుకు...

నాంపల్లి లో ఘోర అగ్ని ప్రమాదం… ఏడుగురు మృతి

Nampally Fire Accident: హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఓ కెమికల్ గోడౌన్ లో మంటలు ఎగిసిపడ్డాయి.ఈ ప్రమాదంలో ఎప్పటికి...

Newsletter Signup