న్యూస్

విద్యుత్ తీగలు తెగిపడి ముగ్గురు యువకులు మృతి

వరంగల్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యా తండాలో విద్యుత్ తీగలు తెగిపడి (Warangal Parvathagiri Electric Shock Incident) ముగ్గురు యువకులు మృత్యువాత (Electrocution)...

ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్

ప్రముఖ తెలుగు నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు (Ex Minister Babu Mohan joins Praja Shanthi Party). కొద్ది రోజుల క్రితం బీజేపీ పార్టీకి రాజీనామా...

IPL 2024: సన్ రైజర్స్ కెప్టెన్ గా పాట్ కమ్మిన్స్

IPL 2024: ఆస్ట్రేలియా క్రికెటర్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) యాజమాన్యం కెప్టెన్‌గా నియమించింది (Pat Cummins appointed as SRH Captain). మ్యాచ్ 22...

ఈసారి జగన్ కు ఓటమి తప్పదు: ప్రశాంత్ కిషోర్

ఏపీలో మరికొన్ని రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishor Comments on Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఈసారి జగన్ ప్రభుత్వానికి...

AP SSC Hall Tickets: పదోవ తరగతి హాల్ టికెట్లు విడుదల

ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి (AP SSC Hall Tickets...

వైసీపీకి షాక్… టీడీపీ లో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీకి ఎన్నికల ముందు పెద్ద షాక్ తగిలింది. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో (Nellore...

Newsletter Signup