ప్రా౦తీయ వార్తలు

వైసీపీకి షాక్… టీడీపీ లో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీకి ఎన్నికల ముందు పెద్ద షాక్ తగిలింది. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో (Nellore...

టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

ఏపీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార వైసీపీ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలుగు దేశం పార్టీ లో చేరారు (Mylavaram YSRCP MLA...

తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే. శ్రీనివాస్ రెడ్డి నియామకం

TS:తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ కే. శ్రీనివాస్ రెడ్డి నియమించబడ్డారు (Senior Journalist K Srinivas Reddy appointed as Telangana Media Academy Chairman).ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర...

సిద్దిపేట సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ట్రాన్స్‌పార్మర్‌ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి (Siddipet...

దమ్ముంటే బహిరంగ చర్చకు రా: సీఎం జగన్ కు బాబు సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి సవాల్ విసిరారు (Chandrababu Naidu open challenge to Jagan). నీకు దమ్ముంటే.. నాతో బహిరంగ చర్చకు రా.....

తెలంగాణలో మరో 26 మంది డీఎస్పీల బదిలీ

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 26 మంది డీఎస్పీలను బదిలీ (26 DSPs Transfer in Telangana) చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ...

Newsletter Signup